Dairy Provides Wedding Support to Bride
కరీంనగర్ డేయిరీ పాల కేంద్రంఆధ్వర్యంలో పుస్తె మట్టలపంపిణీ….
తంగళ్ళపల్లి నేటి ధాత్రి….
తంగళ్ళపల్లి మండలం అంకిరెడ్డిపల్లి గ్రామంలో నూతన వధువుకు. కరీంనగర్ డేయిరీ పాల యజమాన్యం ఆధ్వర్యంలో పుస్తె మట్టలు అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా నేరెళ్ల రూట్ సూపర్వైజర్ ఉమ్మారెడ్డి భానుచందర్.రెడ్డి మాట్లాడుతూ కరీంనగర్. డే యి రీ. ఆధ్వర్యంలో అనేక సంక్షేమ కార్యక్రమాల కొనసాగు.తున్నయని అందులో భాగంగా కళ్యాణ.మస్తు. పథకం ద్వారా పేద కుటుంబాలకు ఆడబిడ్డల వివాహాలకు సహాయం అందిస్తున్నామని తెలుపుతూ ఇట్టి కార్యక్రమంలో భాగంగా. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం.అంకి రెడ్డిపల్లి. గ్రామంలోని పల్లె లక్ష్మారెడ్డి.కలల.కూతురు రజిత వివాహానికి. కరీంనగర్ పాలకేంద్రం యజమాన్యం తరపున.పుస్తె మట్టెలు అందజేయడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేశారు. ఇట్టి కార్యక్రమంలో. అంకిరెడ్డి పల్లె పాల ఉత్పత్తిదారుల సంస్థ అధ్యక్షులు సింగిరెడ్డి మాధవరెడ్డి. డైరెక్టర్లు రాగుల రాజిరెడ్డి. ఏలేటి విజయ్ రెడ్డి. తొoటిరాజయ్య. పల్లె లక్ష్మారెడ్డి. గొట్టిపర్తిరాజు. సుంకపాక.దేవయ్య. పోచంపల్లి రంగయ్య. భీమరి రాములు. సెక్రెటరీ ఐ రెడ్డి సంజీవరెడ్డి తదితరులు పాల్గొన్నారు
