MPDO Ravinder Felicitated on Promotion
ఎంపిడిఓ ను సన్మానించిన కార్యాలయ సిబ్బంది
పరకాల,నేటిధాత్రి
పరకాల మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓగా విధులు నిర్వర్తిస్తున్న రవీందర్ డిప్యూటీ సీఈఓ పదోన్నతి పొందిన సందర్భంగా వారిని శాలువాతో కార్యాలయ సిబ్బంది ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి గోవింద్ నవీన్ కుమార్,కార్యాలయ పర్యవేక్షకులు శైలశ్రీ,ఎంజిఎన్ ఆర్ఇజిఎస్ ఏపిఓ ఇందిర,జూనియర్ సహాయకులు ప్రియాంక,టీఏ సుమలత,కంప్యూటర్ ఆపరేటర్ అనిత,కార్యాలయ సిబ్బంది,సుదమల్ల బిక్షపతి తదితరులు పాల్గొన్నారు.
