BRS Mandal President Baluguri Tirupathirao at Republic Day
ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలలో పాల్గొన్న *
బి ఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు బలుగూరి తిరుపతిరావు
మొగుళ్లపల్లి నేటి దాత్రి
రిపోర్టర్ మొగుళ్ళపల్లి బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మండల అధ్యక్షులు బలుగూరు తిరుపతిరావుజాతీయ జెండాను ఎగురవేసి జాతీయ గీతానికి వందనం సమర్పించారు. బి ఆర్ ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలపడం జరిగింది.
వారు మాట్లాడుతూ ఎంతోమంది స్వాతంత్ర సమరయోధు లు నేలకొరిగి తమ ప్రాణాలను తృక్ష వ్రాయంగా వదిలిపెట్టి మనందరికీ స్వేచ్ఛ వాయువులు ప్రసాదించిన ఈ శుభ దినమే మన స్వాసంత్ర దినోత్సవం దేశమంతటా ఘనంగా జరుపుకుంటుంది ప్రపంచ దేశాల్లో అన్ని విధాల బలమైన శక్తిగా భారతదేశ ఎదుగుతుందన్న ఇటువంటి సమయంలో దేశ సమగ్రతకు భద్రతకు ప్రగతికి సమైక్యగా కృషి చేసేందుకు భారత పౌరులు ఎంతగానో తోడ్పడుతున్నారని తెలిపారుఈ కార్యక్రమంలో బి ఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కొడారి రమేష్ యాదవ్ వెంకట్రావు గ్రామ శాఖ అధ్యక్షులు గుడిమల్ల రమేష్ దేవునూరి కుమార్ చెక్క శ్రీధర్ చిలుక మారిశ్రీనివాస్ ఆర్షం మహేష్ బత్తిని నరహరి శనిగరపు శ్రీనివాస్ బండారి రామస్వామి బిక్షపతి రాస ప్రశాంత్ కార్యకర్తలు, అభిమానులు పాల్గొనడం జరిగింది
