ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంను త్వరగా పూర్తి చేయాలి
ఎంపిడిఓ రాజిరెడ్డి
నగరం గ్రామంలో నిర్మాణ దశల్లో ఉన్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంను ఎంపిడిఓ రాజిరెడ్డి పర్యవేక్షించారు . ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ను త్వరితగతంగా పూర్తి చేయాలని లబ్ధిదారులకు సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్ అంతంపల్లి సుశీల సురేష్ బాబు ,హౌసింగ్ ఏఈ సంధ్య ,పంచాయతీ కార్యదర్శి మొహమ్మద్ ఆరీఫ్ హుస్సేన్, ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు ఉన్నారు.
