ప్రమాదంలో జిల్లా ఆసుపత్రి నీటి ట్యాంకు
నాగర్ కర్నూల్ జిల్లా నేటి దాత్రి
నాగర్ కర్నూల్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో 30 ఏళ్ల కింద కట్టిన వాటర్ ట్యాంక్ శిథిలావస్థకు చేరుకొని పగుళ్ళు రావడంలో పాటు పెచ్చులు ఊడిపడటం
ప్రమాదం జరగకముందే ట్యాంకును తొలగించి కొత్తది ఏర్పాటు చేయాలని కోరుతున్న ఆసుపత్రి సిబ్బంది మరియు పేషెంట్లు
