*తన తండ్రి జ్ఞాపక చర్చిలో కూర్చు టేబుల్*
*జహీరాబాద్ నేటి ధాత్రి:*
ఝరాసంగం మండల కేంద్రంలో రుద్రప్ప సజ్జన్ శట్టి వారి తండ్రి బసన్న సజ్జన్ శట్టి గారి కీర్తిశేషులు బసన్న దొర గారి జ్ఞాపకార్థం ఝరాసంగం గ్రామ యొక్క చర్చిలోపలి బాగానా వచ్చిన భక్తులకు కూర్చోడానికి రెండు కూర్చు టేబుల్ లను వేయించడం జరిగింది ఏసుప్రభు దేవుడు రుద్రప్ప సజ్జన్ శట్టి దొరగారిని వారి కుటుంబాన్ని ఆశీర్వదించాలని ఆ యొక్క భగవంతునికి ప్రార్ధన అని భగవంతుని కోరిన భక్తులు తన తండ్రి జ్ఞాపకని దృష్టిలో పెట్టుకొని గ్రామానికి మరింత సేవా చేయాలని గ్రామ ప్రజలు కోరారు
