Travel Bus Overturns Due to Fog in Kohir Mandal
బోల్తా కోటిన ట్రావెల్స్ బస్సు
జహీరాబాద్ నేటి ధాత్రి:
కోహీర్ మండలం చింతలఘూట శివారులో తెల్లవారుజామున ముంబై నుంచి హైదరాబాద్ వెళ్తున్న ట్రావెల్స్ బస్సు పోగమంచు ఉండటం కారణంగా అదుపుతప్పి లోయలో పడిపోయిన ట్రావెల్స్. ప్రమాద సమయంలో బస్సులో సుమారు 36 మంది ప్రయాణికులు ప్రయాణిస్తూ ఉన్నారు. అదృష్టవశాత్తు అందరూ సురక్షితంగా క్షేమంగా బయటపడ్డారు. అయితే, ఒక ప్రయాణికుడికి తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ప్రయాణికుడు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
