Munnooru Association Felicitates New Ganapuram Sarpanch
నూతన సర్పంచిని సన్మానించిన మున్నూరు సంఘం
గణపురం నేటి ధాత్రి
గణపురం మేజర్ గ్రామపంచాయతీ నూతన గ్రామ సర్పంచ్ గా గెలుపొందిన శ్రీమతి శ్రీ కటుకూరి రాధిక శ్రీనివాస్ లను ఆదివారం రోజున గణపురం గ్రామ మున్నూరు కాపు పటేల్స్ పరపతి సంఘం ఆధ్వర్యంలో శాలువాతో సత్కరించి, పూల కుండీ నీ అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గణపురం మున్నూరు కాపు పటేల్స్ పరపతి సంఘం గ్రామ శాఖ అధ్యక్షుడు బోట్ల శ్రీనివాస్ పటేల్ మండల అధ్యక్షుడు పుప్పాల దీపక్ పటేల్, సంఘం సభ్యులు ఆవుల రవి కిరణ్ పటేల్, చెలుమల్ల డా.సంపత్ పటేల్, కోవ్వూరి శ్రీనివాస్ పటేల్,చెరుకు నర్సింగం పటేల్, సిరంగి రాజేశ్వరరావు పటేల్, సిరంగి సుదయ్య పటేల్ ,తోట రవి పటేల్, కొవ్వూరు మహేందర్ పటేల్, బోట్ల రాజు పటేల్, విడిదినేని శంకర్ పటేల్ తోట నవీన్ కుమార్ పటేల్, సుంకరి రమేష్ పటేల్ పత్తేం రాజు పటేల్ పత్తేం ప్రభాకర్ పటేల్ పత్తేం శివ పటేల్, పత్తేం రవి పటేల్ సిరంగి భద్రయ్య పటేల్ మిడిపెల్లి బాబురావు పటేల్ దేవ గణేష్ పటేల్ చింతనిప్పుల సంపత్ పటేల్ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా ఈ కార్యక్రమంలో బుద్ధారం గ్రామ పంచాయతీ నూతన సర్పంచ్ విడిదినేని కవిత అశోక్ పటేల్ పాల్గొనడం జరిగింది.
