“Anti-Drug Pledge at Nadikuda Tahsildar Office”
మాదకద్రవ్యాల నిరోధక ప్రతిజ్ఞ చేయిస్తున్న తాహసిల్దార్
నడికూడ,నేటిధాత్రి:
డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మిద్దాం
హనుమకొండ జిల్లా నడికూడ మండలంలోని తాహసిల్దార్ కార్యాలయం లో హనుమకొండ జిల్లా కలెక్టర్ ఆదేశానుసారముగా మాదకద్రవ్యాల నిరోధక ప్రతిజ్ఞను తాహసిల్దార్ కార్యాలయం లో చేశారు.ఈ సందర్భంగా తాహసిల్దార్ రాణి మాట్లాడుతూ యువత చెడు వ్యసనాలకు మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని,డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మిద్దామని అన్నారు.ఆఫీసు సిబ్బంది అంగన్వాడి టీచర్లు అనిత సంపూర్ణ కళావతి తదితరులు పాల్గొన్నారు.
