Demand for 42% BC Reservation
భవిష్యత్తులో మరింతగా రాణించి తెలంగాణ రాష్ట్ర పేరును ప్రతిష్టను నిలబెట్టాలి…
తంగళ్ళపల్లి నేటి ధాత్రి…
తంగళ్ళపల్లి మండలం సారంపల్లి గ్రామానికి చెందిన. పాలకుర్తి ఆశ్రిత్.సాయి అనే. అబ్బాయి. జిల్లా క్రికెట్ జట్టుకు ఎంపిక కావడంతో. అబ్బాయిని అభినందించిన మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ప్రవీణ్ మాట్లాడుతూ. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం సారంపల్లి గ్రామం కి చెందిన. విద్యార్థి సెప్టెంబర్ టెన్త్ రాజీవ్ నగర్ లో జరిగినటువంటి. అండర్ 14.న .జిల్లా జట్టు కోసం మొదటగా .300కు పైగా క్రీడాకారులలు. పాల్గొనగా అందులో నుండి 30 మంది. క్రీడాకారులను. సెలెక్ట్ చేయడం జరిగిందని మంచి ప్రతిభ చూసిన 18 మంది క్రీడాకారులను. సెలెక్ట్ అయ్యారని. అందులో తంగళ్ళపల్లి మండలం సారంపల్లి గ్రామానికి చెందిన పాలకుర్తి ఆశ్రిత్. సాయి అనే అబ్బాయి. సిరిసిల్లలోని మాస్టర్ మైండ్ స్కూల్ విద్యార్థి జిల్లా జట్టుకు సెలెక్ట్ అయ్యాడని కరీంనగర్ లో జరిగే రాష్ట్రస్థాయి టోర్నీ జరుగుతుందని. ఈ o దుకు గాను ఈ విద్యార్థి సెలెక్ట్ అయ్యారని. ఈరోజు తంగళ్ళపల్లి మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఇట్టి విద్యార్థిని. తంగళ్ళపల్లి మండల అధ్యక్షులు జలగం ప్రవీణ్ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో శాలువాతో సత్కరించి అభినందించడం జరిగిందని. భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించాలని కోరుతూ తనకు నూతన క్రికెట్ బ్యాట్ అందించడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేశారు. ఇట్టి కార్యక్రమంలో. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ప్రవీణ్ తో పాటు. వ్యవసాయ మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షులు నేరెళ్ల నరసింహ గౌడ్. డైరెక్టర్ పొన్నాల పరశురాం. ఆరేపల్లి బాలు. కాంగ్రెస్ పార్టీ నాయకులు. సీనియర్ నాయకులు మచ్చ శ్రీనివాస్. గుగ్గిళ్ళ శ్రీకాంత్ గౌడ్. గట్టు లింగారెడ్డి. మహేష్. క్రికెట్ కోచ్ చుంచుల. కిషన్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు
