Parakala Municipality Commissioner Kadari.Susma.
మున్సిపాలిటీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
ఆపదరాకుండా అందుబాటులో రెస్క్యు టీమ్ ఏర్పాటు
పరకాల మున్సిపాలిటీ కమిషనర్ కడారి.సుస్మ
పరకాల,నేటిధాత్రి:
మొంథా తుఫాన్ ప్రభావం కారణంగా వాతావరణ శాఖ అందించిన సూచనల మేరకు మరో మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున పురపాలక కార్యాలయం నుండి రెస్క్యు టీమ్ ను ఏర్పాటు చేసినట్టు కమిషనర్ కడారి.సుష్మ తెలిపారు.ఈ సందర్బంగా మాట్లాడుతూ చెట్ల క్రింది,అలాగే పురాతన శిధిల గృహలలో నివసించే వారు తమ ఇరుగు పొరుగు వారి గృహాలలోకి గాని బంధు మిత్రుల గృహాలలోకి గాని వెళ్లి ఉండాలని సూచించారు.ప్రజలకు ఎలాంటి సమస్య ఎదురైనా 9676166101,7100537570,9177557767,955062997,7386881788 గల నెంబర్లకు సమాచారం అందించాలన్నారు.
