
Yadav Community Strengthens Membership and Rights
యాదవ హక్కుల సాధనే అంతిమ లక్ష్యం
యాదవ సంఘం (a) జగిత్యాల జిల్లా వ్యవస్థాపక అధ్యక్షుడు గనవేని మల్లేష్ యాదవ్
రాయికల్, అక్టోబర్ 15, నేటి ధాత్రి:
రాజ్యాంగ పరంగా యాదవులకు దక్కాల్సిన హక్కులు సాదించుకోవడమే అంతిమ లక్ష్యం అని అందులో భాగంగానే గ్రామ గ్రామాన యాదవ సంఘ సమావేశాలు నిర్వహించి యాదవులను చేతన్య పరుస్తున్నామని యాదవ సంఘం (a) జగిత్యాల జిల్లా వ్యవస్థాపక అధ్యక్షుడు
గనవేని మల్లేష్ యాదవ్ అన్నారు..
:- రాయికల్ మండలం మైతాపూర్ గ్రామ యాదవ సంఘ సభ్యుల సమావేశాన్ని యాదవ సంఘ భవనలో నిర్వహించారు..
ఈ సమావేశంలో జిల్లా కార్యవర్గ సభ్యులు, ముఖ్య సలహాదారులు తొట్ల చిన్నయ్య యాదవ్,అలిశెట్టి బుచ్చి రాములు యాదవ్,తొట్ల మహిపాల్ యాదవ్,గజనవేణి మహేష్ యాదవ్, మండల నాయకులు ఉష గంగ మల్లయ్య యాదవ్,గంగుల శ్రీనివాస్ యాదవ్ లతో కలిసి ముఖ్య అతిధిగా పాల్గొని సభ్యత్వ నమోదుతో సంఘ బలోపేతం, సమస్యల పరిష్కారం,న్యాయంగా యాదవులకు దక్కాల్సిన హక్కుల సాధన తదితర విషయాలు చర్చించారు..
అనంతరం మైతాపూర్ గ్రామ యాదవ సంఘ సభ్యులు మొత్తం “86 మంది,” సభ్యత్వం తీసుకోగ వారికి జిల్లా ఇంచార్జిలతో కలిసి సభ్యత్వ రసీదులందించిన జిల్లా అధ్యక్షుడు
గనవేని మల్లేష్ యాదవ్ ..
ఈ కార్యక్రమంలో..
మైతాపూర్ గ్రామ యాదవ సంఘ పెద్దమనుషులు, వంగ మల్లయ్య, దుగ్గిళ్ల ఎల్లయ్య, నాగుల గంగయ్య, నాగుల రాజేందర్, నక్క రాజారెడ్డి, గంగుల గంగారాం వంగ ప్రశాంత్ పంచతి గంగన్న గంగుల రాజన్న నక్క అభి కడుముంత రాజన్న బుస గంగారాం నాగుల రెడ్డి పంచతి గంగన్న,సంతోష్ గంగుల మల్లయ్య పంచతి మహేష్, నాగుల గంగారాం, మహిళలు తదితరులు పాల్గొన్నారు..