ముత్తారం :- నేటి ధాత్రి
75వ గణతంత్ర దినోత్సవ వేడుకలను మండలంలో ఘనంగా నిర్వహించారు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ జక్కుల ముత్తయ్య జాతీయ జెండాను ఆవిష్కరించారు తహసిల్దార్ కార్యాలయంలో తహసిల్దార్ బండి రాజేశ్వరి పోలీస్ స్టేషన్లో ఎస్సై మధుసూదన్ రావు ప్రాథమిక సహకార కేంద్రంలో కేడీసీసీ బ్యాంకు జిల్లా డైరెక్టర్ ముత్తారం పిఎసిఎస్ చైర్మన్ గుజ్జుల రాజిరెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్ అమరేందర్ రావు మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీ మండల అధ్యక్షుడు దొడ్డ బాలాజీ బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో పార్టీ మండల అధ్యక్షుడు పోతిపెద్ది కిషన్ రెడ్డి మండలంలోని గ్రామపంచాయతీలో సర్పంచులు ప్రభుత్వ పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయులు వివిధ సంఘాల అధ్యక్షులు జాతీయ జెండా ఎగరవేసి గణతంత్ర దినోత్సవ వేడుకల సంబరాలు జరుపుకున్నారు