ప్రాథమిక వ్యవసాయ సంఘం కార్యాలయం లో 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు

ముత్తారం :- నేటి ధాత్రి

ముత్తారం మండల కేంద్రం లో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయం లో 75వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని సంఘం అధ్యక్షుడు మరియు కెడిసిసి బ్యాంక్ జిల్లా డైరెక్టర్ గుజ్జుల రాజిరెడ్డి చేతుల మీదుగా జాతీయ పతాకావిష్కరణ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో సంఘం వైస్ చైర్మన్ పోతిపెద్ది రమణారెడ్డి,ఎంపీపీ జక్కుల ముత్తయ్య,సంఘం పాలకవర్గ సభ్యులు గుజ్జ గోపాల్ రావు,అల్గం నిర్మల పాపయ్య, గిరి వీరేందర్, అల్లాడి యాదగిరి రావ్, ఎలువక కొమురయ్య, కొంకటి మల్లయ్య, మాజీ డైరెక్టర్లు జంగ మోహన్ రెడ్డి, మెంగాని తిరుపతి, సీఈఓ దాసరి ప్రసాద్, మండల నాయకులు, రైతులు, సిబ్బంది పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *