కలెక్టర్ ప్రజావాణి లో 64 ఫిర్యాదులు.

Collector Prajavani. Collector Prajavani.

కలెక్టర్ ప్రజావాణి లో 64 ఫిర్యాదులు

వనపర్తి నేటిధాత్రి :

 

ప్రజావాణిలో వచ్చే ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు.
సోమవారం కలెక్టర్ కార్యాలయంలో. నిర్వహించిన ప్రజావాణి లో అదనపు కలెక్టర్ రెవెన్యూ జి వెంకటేశ్వర్లు, అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ ఇన్చార్జి యాదయ్య తో కలిసి ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణి సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ, ఫిర్యాదుదారులకు తగిన సమాచారం అందించాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. ముఖ్యమంత్రి ప్రజావాణి మంత్రి ద్వారా ఈ జిల్లాకు సంబంధించిన ప్రజావాణి ఫిర్యాదులు, జిల్లా ప్రజావాణిలో వచ్చే ఫిర్యాదులను ఎప్పటికప్పుడుసత్వరమే పరిష్కరించాలని ఆదేశించారు ప్రజావాణికి మొత్తం 65 ఫిర్యాదులు వచ్చాయి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!