Sarpanch Donates 50 Kg Rice for Wedding
వివాహం జరుగుతున్న కుటుంబానికి 50 కేజీల బియ్యంఅందజేత….
తంగళ్ళపల్లి నేటి ధాత్రి….
తంగళ్ళపల్లిమండలం ఇందిరమ్మ కాలనీ గ్రామపంచాయతీ పరిధిలోని కెసిఆర్ కాలనీలో. జరుగుతున్న పెండ్లికి బియ్యం అందజేసిన సర్పంచ్. తంగళ్ళపల్లి మండలం ఇందిరమ్మ కాలనీ గ్రామపంచాయతీ పరిధిలోని కేసీఆర్ నగర్ ఐదవ వార్డులో జరుగుతున్న పెళ్లికి. మెరుగు వెంకటేశం కూతురు వివాహం జరుగుతుండగా గ్రామ సర్పంచ్ గడ్డం రచన మధుకర్. తమ వంతు గా. అమ్మాయి పెళ్లికి గాను 50 కేజీల బియ్యం అందజేసిన సర్పంచ్ గడ్డం రచన మధుకర్. ఈ సందర్భంగా అమ్మాయి పెళ్లి జరుగుతున్న సందర్భంగా వారి కుటుంబానికి 50 కేజీల బియ్యం అందజేసి వారు జీవితంలో సుఖ సంతోషాలతో ఉండాలని ఆశీర్వదించి మా వంతు సహాయంగా బియ్యం అందజేయడం జరిగిందని. ఆ దేవుడు దయవల్ల అందరూ సుఖసంతోషాలతో బాగుండాలని కోరుకుంటున్నామని ఈ సందర్భంగా తెలియజేశారు ఇట్టి కార్యక్రమంలో. ఉప సర్పంచ్ కొండ శ్రీకాంత్. వార్డు సభ్యులు భరత్. VOA. శ్యామల. లాస్య. కాంగ్రెస్ పార్టీ నాయకులు. కుసుమ హేమంత్. బైరిరమేష్. సుంకరి శ్రీనివాస్. బూర్లసాయి కృష్ణ. కాజా. మల్లికార్జున. సిద్ధి రాములు. రవి. కృష్ణ. ప్రసాద్. కవిత. లక్ష్మి. తదితరులు పాల్గొన్నారు
