
మృతురాలి కుటుంబానికి 50 కేజీల బియ్యం అందజేత.
చిట్యాల, నేటి ధాత్రి ;
చిట్యాల మండల కేంద్రంలోని రామ్ నగeర్ కాలనికి చెందిన పర్లపెల్లి భద్రమ్మ అనారోగ్యంతో గత వారం రోజుల క్రితం మరణించగా భారతీయ జనతా పార్టీ చిట్యాల మండలాధ్యక్షుడు బుర్ర వెంకటేష్ గౌడ్ వారి కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేసి 50 కేజీల బియ్యాన్ని ఇవ్వడం జరిగింది
ఈ కార్యక్రమంలో బిజెపి మండల ప్రధాన కార్యదర్శి మైదం శ్రీకాంత్ మంచిగా మహేష్ పెరుంమండ్ల రాజు గజనాల రవీందర్ చింతల రాజేందర్ కేంసారపు ప్రభాకర్ వల్లాల ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.