BRS Leader Helps Bereaved Family with 50 kg Rice
అనారోగ్యంతో మరణించిన కుటుంబానికి 50 కిలోల బియ్యం అందచేత..
. తంగళ్ళపల్లి నేటి ధాత్రి…
తంగళ్ళపల్లి మండల కేంద్రంలోని. ఇందిరా నగర్ కి చెందిన చెలి మెట.రవి. తల్లి అనారోగ్యంతో మరణించగా. తంగళ్ళపల్లి మాజీ సర్పంచ్ బి ఆర్ ఎస్ పార్టీ సీనియర్ నేత మాజీ మండలం అధ్యక్షుడు. అo కారపు రవీందర్. వారి కుటుంబాన్ని పరామర్శించి వారికి 50 కేజీల బియ్యాన్ని అందజేసిన. బిఆర్ఎస్. నేత రవీందర్. వారి కుటుంబానికి అన్ని విధాల ఆదుకుంటామని ప్రభుత్వపరంగా వచ్చే అందేలా ఏమైనా ఉంటే వచ్చే విధంగా అందేలా చూస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ వారి కుటుంబానికి మనోధైర్యాన్ని ఇచ్చారు ఈo దుకుగాను. మరణించిన కుటుంబ సభ్యులు బియ్యం అందించిన వారికి ధన్యవాదాలు తెలిపారు ఇట్టి కార్యక్రమంలో. భోజన సమైక్య అధ్యక్షులు కందుకూరి రామ గౌడ్ వారి కుటుంబ సభ్యులైన రవి శివాజీ తదితరులు పాల్గొన్నారు
