దిగజారుడు రాజకీయాలు కొత్త ఎమ్మెల్యే తగవు

ప్రభుత్వం ఎక్కడైనా దొంగ జీవోలు ఇస్తదా…? ఒక్క ప్రాజెక్టు వెనక్కి పోయిన ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ పార్టీని నిలదిస్తాం.. ఎన్నికలలో గెలవలేదని అధైర్యపడద్దు వచ్చే ఎన్నికలలో అత్యధిక స్థానాలను బిఆర్ఎస్ పార్టీవే.. నర్సంపేట,నేటిధాత్రి : నర్సంపేట నియోజకవర్గం ప్రజలు,రైతుల సంక్షేమం కోసం నేను తెచ్చిన ప్రత్యేక జీఓలు అన్ని దొంగ జీవోలని మీ స్వంత చెన్నరావుపేట మండలానికి చెందిన కాంగ్రెస్ పార్టీతో నాపై కేసు పెట్టించావు ఇంత దిగజారుడు రాజకీయాలు కొత్త ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డికి తగునా అని…

Read More

నకిలీ పురుగు మందులను విక్రయిస్తే చర్యలు తప్పవు.

పురుగుమందు దుకాణాలను ఆకస్మిక తనిఖీ చేసిన టెక్నికల్ ఏ డి ఏ విజయ్ చంద్ర. నల్లబెల్లి, నేటి ధాత్రి: అనుమతి లేని పురుగుమందులను విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని టెక్నికల్ ఏ డి ఏ విజయ్ చంద్ర పేర్కొన్నారు సోమవారం మండల కేంద్రంలో వ్యవసాయ అధికారి ఆర్ పరమేశ్వర్ తో కలిసి పలు దుకాణాలను తనిఖీ చేసి పలు రికార్డులను పరిశీలించారు ఈ మేరకు ఆయన మాట్లాడుతూ ప్రతి డీలర్ పురుగుమందులు రైతులకు విక్రయించే క్రమంలో తప్పనిసరిగా…

Read More

ఎస్ జీ ఎఫ్ రాష్ట్ర స్థాయి క్రీడలలో విజయం సాధించిన విద్యార్థులకు వెల్లువెత్తుతున్న అభినందనలు

ఎండపల్లి (జగిత్యాల) నేటిదాత్రి ఎండపల్లి మండలంలోని గుల్లకోట జడ్.పి.హెచ్.ఎస్ పాఠశాలకు చెందిన విద్యార్థులు జే.అక్షయ,వి శరణ్య,బి హర్షిత్, సిహెచ్.సంజయ్ లు ఇటీవల మంచిర్యాల జిల్లాలో భీమరంలో జరిగినటువంటి 67వ ఎస్ జి ఎఫ్ రాష్ట్రస్థాయి పోటీలలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా జట్టుకు ప్రాతినిధ్యం వహించి జట్ల విజయానికి తోడ్పడ్డారు బాలుర జట్టు ద్వితీయ స్థానం,బాలికల జట్టు తృతీయ స్థానం సాధించాయి. ఈ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన పాఠశాల విద్యార్థులను పాఠశాల ప్రధానోపాధ్యాయుడు జి.రామచంద్రం, పిఈటీ మహేష్, ఉపాధ్యాయ…

Read More

క‌ష్ట‌ప‌డి ప‌నిచేసిన వాళ్ల‌కు ప‌ద‌వులు*

ఉప్ప‌ల్ నియోజ‌క‌వ‌ర్గ‌ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ప‌ర‌మేశ్వ‌ర్ రెడ్డి ఉప్పల్ నేటి ధాత్రి డిసెంబర్ 11 పార్టీ కోసం క‌ష్ట‌ప‌డి ప‌నిచేసిన వాళ్ల‌కు ప‌ద‌వులు ద‌క్కుతాయ‌ని… జెండా మోసి, పార్టీ కోసం శ్ర‌మించిన వారికి పార్టీ అండ‌గా ఉంటుంద‌న్నారు,ఉప్ప‌ల్ నియోజ‌క‌వ‌ర్గ‌ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ప‌ర‌మేశ్వ‌ర్ రెడ్డి అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఫ‌లితాల‌పై ఉప్ప‌ల్ ఏ బ్లాక్ ప‌రిధిలో స‌మీక్షా స‌మావేశంలో ప‌ర‌మేశ్వ‌ర్ రెడ్డి కార్య‌క‌ర్త‌ల‌కు, నాయ‌కుల‌కు దిశానిర్దేశం చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వ‌చ్చింద‌ని, ఉప్ప‌ల్ నియోజ‌క‌వ‌ర్గంలోనూ…

Read More

మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను రామర్శించిన ఉప్పల్ ఎమ్మెల్యే

మల్కాజిగిరి 11 డిసెంబర్ (నేటిధాత్రి): ఇటీవల ప్రమాదవశాత్తు గాయపడి యశోద హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను సోమవారం పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితిని కేటీఆర్ ను కలిసి తెలుసుకున్న ఉప్పల్ శాసనసభ్యుడు బండారి లక్ష్మారెడ్డి రెడ్డి.కార్యక్రమంలో నాయకులు సాయి,జన్ శేకర్,కొత్త రామారావు, మహేష్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.

Read More

ఇక అభివృద్ధి పట్టాలెక్కింది..

తెలంగాణ తల్లి అంటే సోనియమ్మ రూపం రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ నుంచి ఎక్కడికైనా బస్సుల్లో ఉచితంగా ప్రయాణం కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు జంబుల రవీందర్ మొగులపల్లి నేటి ధాత్రి న్యూస్ డిసెంబర్ 11 తెలంగాణ రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అధికారాన్ని కట్టబెట్టడంతో ఇక అభివృద్ధి పట్టాలెక్కిందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్రం సంక్షేమ రాజ్యాంగ మారబోతుందని కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు జంబుల రవీందర్ అన్నారు. సోమవారం ఆయన జయశంకర్ భూపాలపల్లి జిల్లా…

Read More

మాట తప్పని కాంగ్రెస్ ప్రభుత్వం ఎమ్మెల్యే మేఘా రెడ్డి

వనపర్తి నేటిధాత్రి : అభివృద్ధిసంక్షేమం మాట తప్పని ప్రభుత్వం కాంగ్రెస్ అ ని వనపర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే తుడీ మేఘా రెడ్డి అన్నారు. సోమవారం వనపర్తి జిల్లా రాజపేట గ్రామం,నాగవరం లో మహాలక్ష్మి పథకం ను ఎమ్మెల్యే ప్రారంభించారు రాజపేట నుండి నాగవరం వరకు మహిళలతో కలిసి బస్సు ప్రయాణం చేశారు వనపర్తి నియోజకవర్గ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారానంతరం మొదటిసారిగా నియోజకవర్గానికి వచ్చిన మేగా రెడ్డికి వనపర్తి కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు చీర్ల చందర్ ఆధ్వర్యంలో…

Read More

వెల్గటూర్ ఎంపిపి కూన మల్ల లక్ష్మి పై అవిశ్వాసం!!.

వెల్గటూర్ మండలం లోని 15 మంది ఎంపిటిసి ల్లో అవిశ్వాసానికి 10 ఎంపిటిసి ల మద్దతు!! మారుతున్న రాజకీయ సమీకరణాలతో పొలిటికల్ హీట్. !! ఎండపల్లి జగిత్యాల నేటి ధాత్రి జగిత్యాల జిల్లా లోని ఉమ్మడి వెల్గటూర్ మండలం లోని ఎంపిపి కూనమళ్ళ లక్ష్మి పై స్థానిక ఎంపిటిసి లు అవిశ్వాసం తీర్మాన పత్రం జగిత్యాల ఆర్డీవో ఆఫీస్ లో ఎంపిటిసిలు సమర్పించడం జరిగింది,స్థానిక సంస్థల ఎన్నికల్లో జరిగిన అభివృద్ధి పనులకు బీఆర్ఎస్ నిధులు మంజూరు లో…

Read More

కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది.. నిరంతరం మీకు అండగా ఉంటుంది అలుగువెల్లి రాకేష్ రెడ్డి

మొగుళ్ళపల్లి నేటి ధాత్రి న్యూస్ డిసెంబర్ 11 భూపాలపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఎన్నికై..అసెంబ్లీలో ప్రమాణస్వీకారం చేసి..మొట్టమొదటిసారిగా భూపాలపల్లికి విచ్చేసిన గండ్ర సత్యనారాయణ రావు విజయోత్సవ ర్యాలీక భారీ సంఖ్యలో తరలి వెళ్ళిన పర్లపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ యూత్ నాయకులు గండ్ర సత్యనారాయణ రావుకు పూలమాల వేసి శాలువాతో ఘనంగా సత్కరించడం జరిగింది. ఈ సందర్భంగా యూత్ కాంగ్రెస్ నాయకులు అలుగువెల్లి రాకేష్ రెడ్డి మాట్లాడారు. తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియాగాంధీ రుణం తీర్చుకునేందుకు ప్రజలు…

Read More

రామోజీ ఫిలిం సిటీని సందర్శించిన ప్రాథమిక పాఠశాల గుల్లకోట విద్యార్థులు!!!

విజ్ఞాన విహార యాత్ర వల్ల విద్యార్థుల్లో అనేక విషయాల పట్ల అవగాహన కలుగుతుంది,ప్రధానోపాధ్యాయులు రాజిరెడ్డి!!! ఎండపల్లి (జగిత్యాల )నేటి ధాత్రి విజ్ఞాన విహారయాత్రలో భాగంగా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల గుల్లకోట విద్యార్థులు రామోజీ ఫిలిం సిటీని సందర్శించినట్టు పాఠశాల ప్రధానోపాధ్యాయులు చందూరి రాజిరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు ప్రపంచంలోని ప్రఖ్యాతి గాంచిన ప్రఖ్యాతమైన రామోజీ ఫిలిం సిటీని విద్యార్థులకు చూపించి సినిమాల నిర్మాణం అందమైన పార్కులు చూడముచ్చటైన లోకేషన్స్ ప్రపంచంలోని అన్ని విభాగాలను ఒక చోట చేరిస్తే…

Read More

అక్రమ నిర్మాణాల గురించి ముందే హెచ్చరించిన నేటిదాత్రి

నస్పూర్ సర్వే నంబర్ 42లో అక్రమ నిర్మాణాలను తొలగించిన రెవిన్యూ ,మునిసిపల్ సిబ్బంది అక్రమ నిర్మాణాల గురించి ముందే హెచ్చరించిన నేటిదాత్రి మంచిర్యాల జిల్లా ప్రతినిధి నేటిదాత్రి నూతన కలెక్టరేట్ భవన ప్రారంభోత్సవా సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అప్పటి ఎమ్మెల్యే ను అక్రమ నిర్మాణాల గురించి వరించిన కూడా మౌనం పాటించారు నస్పూర్ మునిసిపాలిటీ లోని 42 సర్వే నంబర్ నూతన కలెక్టరేట్ సమీపంలో ని టి ఎన్ జి ఓ అధికారులకు కేటాయించిన స్థలంలో…

Read More

మహిళా సాధికారతకు తొలి అడుగు!!!

మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్ ప్రయాణం ప్రారంభించిన ధర్మపురి శాసన సభ్యులు,అడ్లూరి లక్ష్మణ్ కుమార్ !! ఎండపల్లి (జగిత్యాల )నేటి ధాత్రి ధర్మపురి నియోజకవర్గ శాసన సభ్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కార్యక్రమాన్ని సోమవారం రోజున ధర్మపురి లోని స్థానిక బస్ స్టాండ్ లో ప్రారంభించారు.ఈ సందర్భంగా ధర్మపురి శాసన సభ్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ,మహిళ సాధికారత దిశగా తొలి అడుగు తెలంగాణ…

Read More

ప్రజావాణి లో ఫిర్యాదులను స్వీకరించిన జిల్లా ఎస్ పి.

బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు చేపట్టాలి. సివిల్ కేసులను కోర్టులోనే పరిష్కరించుకోవాలి. జిల్లా ఎస్పీ హర్షవర్ధన్. మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి శాంతిభద్రతల పరిరక్షణ లో భాగంగా ప్రజల సమస్యల పరిష్కారానికి పోలీస్ శాఖ చిత్తశుద్ధితో పని చేస్తుందని, బాధితులకు అండగా ఉంటు ఫిర్యాదుల పై వెంటనే చర్యలు తీసుకోవడం జరుగుతుందని మహబూబ్ నగర్ జిల్లా ఎస్పీ హర్షవర్ధన్, ఐపీస్ అన్నారు. సోమవారం రోజు మహబూబ్ నగర్ జిల్లా ప్రధాన పోలీస్ కార్యాలయం లో ప్రజావాణి…

Read More

బిజెపి నూతన జిల్లా కార్యాలయంలో ప్రత్యేక పూజలు

పూజలు.నిర్వహించిన జిల్లా అధ్యక్షులు కేవీ రంగాకిరణ్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేటి ధాత్రి కొత్తగూడెం పోస్ట్ ఆఫీస్ నుండి కోర్టుకు వెళ్లే దారిలో సి ఆర్ క్లబ్ దగ్గర, ప్రకాశం స్టేడియం మెయిన్ గేట్ ఎదురుగా బీజేపీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పార్టీ నూతన కార్యాలయములో ఈరోజు కార్తీక మాసం శుభగడియలలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు బీజేపీ జిల్లా అధ్యక్షులు కె.వి.రంగాకిరణ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిజెపి నూతన…

Read More

రాజీవ్ ఆరోగ్యశ్రీ, మహాలక్ష్మి పథకాలను ప్రారంభించిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం

రామడుగు, నేటిధాత్రి: కరీంనగర్ జిల్లా రామడుగు మండలం దేశరాజుపల్లి గ్రామంలో రాజీవ్ ఆరోగ్యశ్రీ, మహాలక్ష్మి పథకాలను ప్రారంభించిన ఎమ్మెల్యే సత్యం. ఈసందర్భంగా చోప్పదండి నియోజకవర్గ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మాట్లాడుతూ పేదల కష్టాలు తెలిసిన నాయకుడు సీఎం రేవంత్ రెడ్డి అని, చొప్పదండి నియోజకవర్గంలో ఇంట్లో పెద్ద కొడుకులా ప్రతి కుటుంబానికి అండగా ఉంటానని, హైదరాబాద్ వేదికగా సోనియా గాంధీ ఆరు గ్యారెంటీ పథకాలను ప్రకటించారని, కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన మేనిఫెస్టోను తప్పకుండా అమలు చేసి తీరుతానని,…

Read More

గో – గోవింద కల్పవృక్ష నారసింహ దర్శనం కొరకు పోటెత్తిన భక్త జనం……..

ఐదు రోజుల పాటు అంగరంగ వైభవంగా సాగిన గో – గోవింద కల్పవృక్ష నారాసింహ సాలగ్రామ ప్రారంభోత్సవ వేడుకలు……. భద్రాచలం నేటి ధాత్రి భక్తులరాకతో జనసంద్రగా మారిన భద్రగిరి… కల్పవృక్ష నారసింహమూర్తికి ముడుపులు కట్టి పూజలు చేసిన భక్తులు….. భద్రాచలం : శ్రీనృసింహ సేవా వాహిని ఆధ్వర్యంలో గత 5 రోజులుగా గో – గోవింద కల్ప వృక్ష నారసింహ సాలగ్రామ ఆశ్రమం ప్రారంభోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా నృసింహ సేవా వాహిని ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగినది.ఈ…

Read More

.ఐ టి డి ఏ మందుGSP ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు ప్రారంభం.

భద్రాచలం నేటి ధాత్రి భద్రాచలం సోమవారం నాడు ఐటీడీఏ ముందు మూడు గ్రామ పంచాయతీ ఎన్నికల జీవో నెంబర్ 45ను అమలు చేయాలని కోరుతూ అలాగనే దుమ్ముగూడెం మండలం తునికి చెరువు రూట్ నుండి ఆర్లగూడెం మారాయిగూడెం చెరువుపల్లి రూట్ లో బస్సు సౌకర్యం ఏర్పాటు చేయాలని డిమాండ్తో దీక్షలను గోండ్వానా సంక్షేమ పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు పాయం సత్యనారాయణ ప్రారంభించి మాట్లాడుతూ గత ప్రభుత్వంలో రాష్ట్రంలో అన్ని మండలలో 500 జనాభా గల గ్రామాలను పరిపాలన…

Read More

సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాఘమయిని.కలిసిన మద్దిశెట్టి

  బి ఎస్ ఎస్ ఎం. తెలంగాణ రాష్ట్ర చైర్మన్ మద్దిశెట్టి సామ్యూల్ ఖమ్మం జిల్లా నేటి ధాత్రి   సత్తుపల్లి నియోజకవర్గం నుండి ఎమ్మెల్యే గా ఎన్నికైన మట్టా రాఘమయి దయానంద్ ని ఈరోజు వారి ఇంటి దగ్గర మర్యాద పూర్వకంగా కలిసి శాలువా కప్పి సన్మానించడం జరిగింది. కలిసిన అనంతరం సత్తుపల్లి మండల పరిధిలోని రుద్రాక్షపల్లి రెవెన్యూ లో గల ప్రభుత్వ భూములపై గత ఐదు సంవత్సరాలుగా ఆదేశాలు ఉన్న జాప్యం చేస్తున్నారని, ఇళ్ల…

Read More

డిటెన్షన్ పద్ధతిని ఎత్తివేయాలి

ఎగ్జామినేషన్ బ్రాంచ్ కంట్రోలర్ గేటు ముందు ధర్నాకు దిగిన విద్యార్థులు స్వేరో స్టూడెంట్స్ యూనియన్ హన్మకొండ జిల్లా అధ్యక్షులు :ఎల్తూరి సాయికుమార్ స్వేరో హన్మకొండ,నేటిధాత్రి స్వేరో స్టూడెంట్స్ యూనియన్ హనుమకొండ జిల్లా అధ్యక్షులు ఎల్తూరి సాయికుమార్ మాట్లాడుతూ కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ విద్యార్థులు ఒక ఇయర్లో మూడు లేదా నాలుగు సబ్జెక్టులు ఫెయిల్ అయినచో డి టెన్షన్ అనే పద్ధతిని కంటిన్యూ చేస్తున్నారు కావున ఎంతోమంది పేద విద్యార్థులకు నష్టం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క…

Read More

సింగరేణి ఎన్నికలలో విప్లవ పార్టీ నాయకులను గెలిపించాలి

భూపాలపల్లి నేటిధాత్రి భూపాలపల్ల సిపియుఎస్ ఐ కార్యాలయంలో విప్లవ పార్టీల ఐక్యవేదిక సమావేశం నిర్వహించడం జరిగినది ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ జిల్లా కార్యదర్శి మారపల్లి మల్లేష్ ఐఎఫ్టియు రాష్ట్ర ఆర్గనైజర్ సెక్రెటరీ చంద్రగిరి శంకర్ సిపియుఎస్ఐ పార్టీ జిల్లా కార్యదర్శి వావిలాల లక్ష్మణ్ పాల్గొన్నారు అనంతరం మారపల్లి మల్లేష్ విలేకరులతో మాట్లాడుతూ నూతనంగా ప్రజలు ఎన్నుకోబడిన కాంగ్రెస్ ప్రభుత్వానికి విప్లవ పార్టీల తరఫున విప్లవ అభినందనలు తెలియజేస్తున్నాం ఈ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ…

Read More
error: Content is protected !!