మహిళ మెడలో నుండి 2 తులాల చైన్ చోరీ
మందమర్రి నేటి ధాత్రి
మందమర్రి..
మండలంలోని పొన్నారం గ్రామంలో అర్థరాత్రి మహిళ మెడలో నుండి 2 తులాల చైన్ ను దొంగలించిన దొంగ..
పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధిత మహిళ కుటుంబ సభ్యులు..
గ్రామానికి చేరుకున్న మందమర్రి సీఐ శశిధర్ రెడ్డి,రామకృష్ణాపూర్ ఎస్ఐ రాజశేఖర్..
దొంగతనం ఘటన పై విచారణ చేస్తున్న పోలీసులు..
పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.