ముంబైలోని “ఈడీ” ఆఫీస్లో అగ్నిప్రమాదం.
“నేటిధాత్రి”, ముంబై.
ఈడీ ఆఫీస్ ఉన్న కైసర్-ఐ-హింద్ భవనంలో ఘటన.
మంటలు ఆర్పేందుకు రంగంలోకి 12 ఫైర్ ఇంజిన్లు.
10 గంటల పాటు చెలరేగిన మంటలు.. భారీగా ఆస్తినష్టం.
ఇందులోనే చోక్సీ, నీరవ్, భుజ్బల్ కేసు ఫైల్స్.