రామడుగు, నేటిధాత్రి:
కరీంనగర్ జిల్లా రామడుగు మండల ప్రజా పరిషత్ స్పెషల్ గ్రాంట్ నిధుల నుండి మండలం కేంద్రంలో రామడుగు ఎంపిటిసి2 తిరుమల తిరుపతి ఆధ్వర్యంలో రెండున్నర లక్షల సిసి రోడ్డు పనులను కొబ్బరికాయ కొట్టి ప్రారంభించిన ఎంపీపీ కలిగేటి కవిత లక్ష్మణ్. ఈకార్యక్రమంలో రామడుగు ఉప సర్పంచ్ వడ్లూరి రాజేంద్ర చారి, వార్డు మెంబర్ ఉగ్గరి రాజు, మామిడి లత అంజి, మామిడి కనకలక్ష్మి కుమార్, ఉత్తేం ఎల్లమ్మ, ముదిరాజ్ సంఘం నాయకులు సామంతుల మునీందర్, ముదిరాజ్ సొసైటీ అధ్యక్షులు రాజు, గ్రామ ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.