సిద్దిపేట పట్టణం లో 220kv సబ్ స్టేషన్ పి టి ఆర్ పేలి చెలరేగిన మంటలు…

ఈ సంఘటన తెల్సుకొని హుటా హుటిన బయలు దేరిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి లు..

 

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారితో ఫోన్ లో మాట్లాడిన ఎమ్మెల్యే హరీష్ గారు.. వెంటనే తగు చర్యలు లు తీసుకోవాలని కోరారు…

గజ్వేల్, దుబ్బాక, హుస్నాబాద్ ఫైర్ స్టేషన్ లో మాట్లాడి మూడు పెయిర్ ఇంజన్లలను రప్పిస్తున్న హరీష్ రావు గారు..

మంటలు ఆర్పెందుకు అందుబాటులో ఉన్న ఫైర్ ఇంజన్లను ఏర్పాటు చేసెల పర్యవేక్షిస్తున్న ఎమ్మెల్యే హరీష్ రావు గారు…

కాసేపట్లో సిద్దిపేట సబ్ స్టేషన్ సంఘటన స్థలానికి చేరుకొనున్న మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు గారు కొత్త ప్రభాకర్ రెడ్డి గారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!