సమస్యలు అడిగి తెలుసుకున్న నన్నపు నేని

 

4 వ విడత పట్టణ ప్రగతి కార్యక్రమంలో బాగంగా 20 వ డివిజన్ లో కాలనీలలో

కలియదిరుగుతూ సమస్యలు అడిగి తెలుసుకుని పరిష్కారానికి అదికారులకు ఆదేశాలు జారి చేసిన ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్.

.డివిజన్ లోని సమస్యలు,ప్రజా వినతులు స్వీకరించి వీలైనంత వేగంగా సమస్యలు పరిష్కరిస్తామని ఎమ్మెల్యే నరేందర్ హామీ ఇచ్చారు..

ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ రిజ్వానా షమీమ్ మసూద్,కార్పోరేటర్ గుండేటి నరేంద్రకుమార్,ముఖ్య నాయకులు పాల్గొన్నారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *