డి.ఎస్.పి అబ్దుల్ రెహమాన్ ను ఆహ్వానించిన
కె.వి రంగా కిరణ్
గణేష్ ఉత్సవ కమిటీ అధ్యక్షులు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేటి ధాత్రి
కొత్తగూడెం గురువారం జరగబోయే వినాయక నవరాత్రి నిమజ్జనం వీడ్కోలు మహోత్సవానికి హాజరవ్వాలని డి.ఎస్.పి అబ్దుల్ రెహమాన్ కు గణేష్ ఉత్సవ కమిటీ అధ్యక్షుడు కేవీ రంగా కిరణ్, ప్రధాన కార్యదర్శి దారా రమేష్, శోభాయాత్ర ఆహ్వాన పత్రికను అందజేశారు ఈ కార్యక్రమంలో ఉప కోశాధికారి జల్లారపు శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.