ముత్తారం :- నేటి ధాత్రి
ముత్తారం మండల కేంద్రంలోని వడ్డరి కాలనీలో గల వినాయకుని నవరాత్రులు సందర్భంగా పూజలు నిర్వహించి అన్నదాన కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ముత్తారం మండల అధ్యక్షులు దొడ్డ బాలాజీ పాల్గొన్నారు ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ మండల కేంద్రం లోని ప్రజలు ఎల్లప్పుడూ సుఖసంతోషాలతో ఉండాలని పాడి పంటలు పండాలని ప్రజలను చల్లగా చూడాలని ఆ దేవున్ని కోరుకున్నానని తెలిపారు ఈ కార్యక్రమంలో కిసాన్ సెల్ మండల అధ్యక్షుడు గాదం శ్రీనివాస్,ముత్తారం మాజీ ఉపసర్పంచ్ కలవేన శ్రీనివాస్, ముత్తారం మండల సోషల్ మీడియా ఇంచార్జ్ కోల విజయ్, సీనియర్ నాయకులు ఆల్గ0 సంపత్,చల్ల సది తమ్మిశెట్టి నవీన్,చల్ల కుమార్,రేపాల గట్టయ్య,చల్ల శంకర్,చింతల శీను,చింతల ప్రశాంత్,చల్ల రాజు ,బత్తుల నడిపి వెంకటి,చల్ల వెంకటి,చల్ల మల్లేష్,చల్ల రమేష్,చల్ల రాజయ్య,రేపాల కొమురయ్య , చల్ల ఓదెలు, చింతల కిరణ్,చల్ల నరేష్, తదితరులు పాల్గొన్నారు..