మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించిన 

జడ్పీ ప్లోర్ లీడర్ పెద్ది స్వప్న 

చెన్నారావుపేట-నేటిధాత్రి:

మండలంలోని లింగాపురం గ్రామానికి చెందిన తప్పేట సాంబయ్య అనారోగ్యంతో మృతిచెందారు.విషయం తెలుసుకున్న జడ్పీ ప్లోర్ లీడర్ పెద్ది స్వప్న వారి కుటుంబ సభ్యులు అతని కుమారుడు తప్పేట రాజేందర్ ను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలిపారు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ మండల కన్వీనర్ కంది కృష్ణ రెడ్డి,జడ్పీ కోఆప్షన్ సభ్యులు మహ్మద్ రఫీ,మాజీ జడ్పీటిసి జున్నుతుల రాంరెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి నమిడ్ల సురేష్,మండల మహిళ అధ్యక్షురాలు రాజులపాటి ఉమా అశోక్,ఎంపీటీసీ పసును టి రమేష్,మెరుగు యకయ్య, శ్రీను రాములు,రమేష్, యకయ్య, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *