మాజీ సర్పంచుల రిలే నిరాహార దీక్షను సందర్శించిన రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకుడు. కేకే మహేందర్ రెడ్డి.

రాజన్న సిరిసిల్ల టౌన్: నేటి ధాత్రి
సిరిసిల్ల పట్టణ అంబేద్కర్ చౌక్ ఎదుట మాజీ సర్పంచుల రిలే నిరాహార దీక్షలు సందర్శించిన రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కేకే మహేందర్ రెడ్డి
మాట్లాడుతూ మాజీ సర్పంచులు గత 3 రోజుల నుండి రిలే నిరాహార దీక్ష చేస్తున రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో చాలా దురదృష్టం అన్నాడు మీరు కూడా ఎమ్మెల్యేలు ఎంపీలు
ప్రజలు ఓట్లు వేస్తేనే రాష్ట్ర సచివాలయానికి ఎన్నికయ్యారు కాబట్టి గ్రామ సర్పంచులు కూడా గ్రామ సచివాలయకు
ప్రజలచే ఎన్నుకున్నారు కావున వారికి కూడా మీకు పెన్షన్ ఎలా వస్తుందో అలా ఇవ్వాలని కోరారు.
కేకే మహేందర్రెడ్డి డిమాండ్స్ …మాజీ సర్పంచ్లకు 100 కోట్ల గ్రాంట్ ఇవ్వాలి, హెల్త్ కార్డు, నెలకు 10 ల పెన్షన్ ఇవ్వాలి, 10 లక్షల జీవిత బీమా ఇవ్వాలి, ప్రతి జిల్లా ఒక్క
మాజీ సర్పంచుల భవనం నిర్మించాలి.
పాల్గొన్న సర్పంచులు. నాగుల సత్యం, మిరియాలుకరు శ్రీనివాస్, ఆసాని సత్యనారాయణరెడ్డి, అలవాల సునీత, బుర్ర మల్లేశం గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!