బిఅర్ఎస్ ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో కొప్పుల ఈశ్వర్ ను బారీ మెజారిటీ తో గెలిపించాలని ప్రచారం. !

ఎండపల్లి,(జగిత్యాల) నేటి ధాత్రి.

ధర్మపురి నియోజక వర్గంఎండపల్లి మండలం గుల్లకోట గ్రామంలో మండల బిఆర్ఎస్ పార్టీ ఎస్సీ సెల్ విభాగం తరపున ధర్మపురి నియోజకవర్గ అభ్యర్థి శ్రీ కొప్పుల ఈశ్వర్ గారి కారు గుర్తుకే ఓటు వేయాలని భారీ మెజార్టీతో గెలిపించాలని గ్రామంలోని ఎస్సీ కాలనీలోని మహిళలను సంఘ పెద్దమనుషులను మరియు యువకులను కోరడం జరిగింది ఈ కార్యక్రమానికి మండల కన్వీనర్ చొప్పదండి బుచ్చి లింగం. గౌరి చిరంజీవి. ముంజ మొగిలి. నారాయణ. సుంచు మల్లేష్. దామోదర్,నాయకులు కాలనీవాసులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *