దుర్గదేవి ఉత్సవకమిటీ ఏకగ్రీవంగా ఎన్నిక

 

ఖానాపూర్ నేటిధాత్రి

ఖానాపూర్ మండలంలోని అశోక్ నగర్ దబ్బిరి పేట రోడ్డు ఇందిరా కాలనీ లో దుర్గ దేవి ఉత్సవ నిర్వహణ కమిటీ గౌరవ అధ్యక్షుల ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.నూతన కమిటీ అధ్యక్షులు చేర్పు మునేందర్, ప్రధాన కార్యదర్శి పెనక వెంకన్న, ఉపాధ్యక్షులు ధనసరి శివ, వట్టం సతీష్, కోశాధికారి జక్కుల భాను, క్యాష్ రికవరీ సందీప్, శివాజీ, సాయి కుమార్, మధు, వెంకటేష్, స్టేజ్ ఇంచార్జి, యువరాజు, సాయి, సాయిరాం సభ్యులు గౌరవ సభ్యులు, సభ్యులు ఈ సందర్బంగా అధ్యక్షులు మాట్లాడుతూ గత తొమ్మిది సంవత్సరలుగా దుర్గ దేవి ని అంగరంగ వైభవంగా పూజలు నిర్వహించిడం జరిగుతుంది.అని చెప్పారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు, సభ్యులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!