డాక్టర్ జిత్తు రామ్ కి రుద్రంపు డిస్పెన్సరీ లో ఘన సన్మానం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేటి ధాత్రి 

చుంచుపల్లి మండలం: రుద్రంపుర్ స్టాఫ్ ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం ఏర్పాటుచేశారు. దీనికి ముఖ్య అతిథిగా విచ్చేసిన.టీబీ.జీకే.ఎస్.వైస్ ప్రెసిడెంట్ ఎండీ రజాక్ సన్మాన గ్రహితను 

 సత్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సింగరేణి సౌజన్యంతో ఉన్నత చదువులు చదివి జనరల్ సర్జన్ అయినందుకు,వారిని అభినందించారు, కార్మికులకు వారి కుటుంబాలకు ఇంకా మరిన్ని సేవలు అందించాలని మరెన్నో ఉన్నత హోదాలు చేపట్టాలని ఆయన కాంక్షించారు. డాక్టర్ మాట్లాడుతూ నాకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు.సన్మాన కార్యక్రమంలో డాక్టర్ పరుశురాం,గోవర్ధ్ని,కృపారాణి, వీరభద్రమ్, నవీన్ హరినాథ్, ముక్తార్, చేరిపెల్లి నాగరాజు,గోపుకుమర్,విద్యాసాగర్, గాదం శివరాం ,స్పోర్ట్స్ కొడినేటర రాజశేఖర్ ,శ్రీనివాసరెడ్డి అశోక్,వినయ్ , దిల్దర్ ఖాన్, యాదమ్మ, విజయలక్ష్మి, నస్రిన్ సుల్తానా, శ్రీదేవి, స్వప్న ,సాయి తదితరులు

 పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *