చిత్ర పటానికి నివాళులు అర్పించిన – నారబోయిన రవి ముదిరాజ్

మునుగోడు మండల కేంద్రానికి చెందిన శ్రీరామోజు సుబ్రమణ్యా చారి గారి ప్రధమ సంవత్సరిక కార్యక్రమానికి హాజరై చిత్ర పటానికి నివాళులు అర్పించిన *బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నారబోయిన రవి ముదిరాజ్ గారు

ఈ కార్యక్రమంలో మునుగోడు ఎంపీటీసీ బొడ్డు శ్రావణి నాగరాజు గౌడ్ గారు చోల్లేడు ఎంపీటీసీ వనం నిర్మల యాదయ్య గారు మరియు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *