ముత్తారం :- నేటి ధాత్రి
ముత్తారం మండలం అడవి శ్రీరాంపూర్ గ్రామంలో శివాలయ ప్రాంగణంలో గల వినాయకుడికి ఎంపీటీసీ దొడ్డ గీతారాణి బాలాజీ దంపతులు లక్ష వస్త్రం(జంద్యం) సమర్పించి ఘనంగా పూజలు నిర్వహించినారు
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామ ప్రజలందరూ సుఖ సంతోషాలతో , సుభిక్షంగా మరియు రైతులకు విరివిగా పంటలు పండి అందరూ గ్రామస్తులు ఆనందంగా ఉండాలని ఆ భగవంతుని ప్రార్థించడం జరిగింది తెలిపారు