ఘనంగా వినాయకుడుకి పూజలు నిర్వహించిన ఎంపిటిసి దంపతులు

ముత్తారం :- నేటి ధాత్రి

ముత్తారం మండలం అడవి శ్రీరాంపూర్ గ్రామంలో శివాలయ ప్రాంగణంలో గల వినాయకుడికి ఎంపీటీసీ దొడ్డ గీతారాణి బాలాజీ దంపతులు లక్ష వస్త్రం(జంద్యం) సమర్పించి ఘనంగా పూజలు నిర్వహించినారు
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామ ప్రజలందరూ సుఖ సంతోషాలతో , సుభిక్షంగా మరియు రైతులకు విరివిగా పంటలు పండి అందరూ గ్రామస్తులు ఆనందంగా ఉండాలని ఆ భగవంతుని ప్రార్థించడం జరిగింది తెలిపారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!