ఈరోజు వరంగల్ తూర్పు నియోజకవర్గం లోని 24వ డివిజన్ లో జెండా వందనం కార్యక్రమాన్ని వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ జిల్లా గవర్నర్ దాచేపల్లి సీతారాం అలాగే డివిజన్ ప్రాంతవాసులు డివిజన్ కార్పొరేటర్ తేజస్వి శిరీష్ తదితరులు పాల్గొని వాసవి క్లబ్ ప్రతినిధులు టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు డివిజన్ లోని వారు పెద్ద ఎత్తున పాల్గొన్న మహిళలు పిల్లలు అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని అత్యంత ఘనంగా నిర్వహించుకున్నారు అనంతరం పిల్లలకు బిస్కెట్స్ చాక్లెట్లు స్వీట్లు పంచి పెట్టడం జరిగింది
ఘనంగా గణ తంత్ర వేడుకలు
