గోపా రాష్ట్ర కార్యదర్శిని పరామర్శించిన రమేష్ గౌడ్

నర్సంపేట,నేటిధాత్రి :

నర్సంపేట ఆర్ బీ డీఈ గోపా రాష్ట్ర కార్యదర్శి కల్లెపు కిరణ్ గౌడ్ తండ్రి కల్లెపు సమ్మయ్య గౌడ్ అనారోగ్యంతో ఈనెల 10న మరణించారు. కిరణ్ గౌడ్ స్వగృహంలో గౌడ జన హక్కుల పోరాట సమితి మోకుదెబ్బ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనంతుల రమేష్ గౌడ్ అధ్వర్యంలో సమ్మయ్య గౌడ్ చిత్ర పటానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టీఎన్జిఓస్ రాష్ట్ర కార్యదర్శి కోల రాజేష్ గౌడ్, వరంగల్, హనంకొండ గోపా నాయకులు డాక్టర్ చిర్ర రాజుగౌడ్, బొమ్మేర కుమార్ గౌడ్, తాళ్లపెల్లి సురేష్ గౌడ్, ఆర్. సుధాకర్ గౌడ్, టీ. ప్రకాష్ గౌడ్, పి. మోహన్ గౌడ్, డాక్టర్ తాళ్ల రవిగౌడ్, డాక్టర్ బీ. లష్మినారాయణ గౌడ్,తాబేటీ వెంకన్న గౌడ్, చెల్లమల్ల సత్యనారాయణ గౌడ్, బత్తిని వీరభద్రయ్య గౌడ్, టీ. రమేష్ గౌడ్,ఎన్. లింగమూర్తి గౌడ్,వి.రాజు గౌడ్, ఉపేందర్ గౌడ్, జీవన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *