కొత్తగూడెం మాతా శిశు ఆసుపత్రి కి వెళ్లడానికి దారి ఎక్కడ

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేటి ధాత్రి

రామవరం మున్సిపాలిటీ పరిధిలో. వంద పడకల మాతా శిశు హాస్పటల్ లోపలికి వెళ్లడానికి. దారి లేదు. మెయిన్ గేట్ కి వెళ్ళాలి అంటే పావు కిలోమీటర్ రాంగ్ రూట్ లో. ఆటోలు కానీ. ద్విచక్ర వాహనాలు కానీ. గవర్నమెంట్ 108. రాంగ్ రూట్లో వెళ్లాల్సి వస్తుంది ఎమర్జెన్సీబ్లడ్ షాంపిల్స్ తీసుకెళ్లాలన్నా తీసుకురావాలన్నా. అంబులెన్స్ రాంగ్ రావాల్సి వస్తుంది.ఆసుపత్రి కుడి పక్కన ఉండటం వలన. ఎడమ పక్క నుంచి వచ్చే వాహనాలు నేషనల్ హైవే లో రాంగ్ రూట్ లో. పావు కిలోమీటర్ వెళ్లాల్సి వస్తుంది. ఈ రోడ్లో నేషనల్ హైవే వెహికల్స్. బొగ్గు లారీలు. టిప్పర్లు. బస్సులు. వస్తూ ఉంటాయి. రాత్రి 7 గంటల సమయంలో. ఇక్కడ డివైడర్లు మీద వీధి దీపాలు లేనందున. చీకటి మయంగా మారుతుంది. వాహనాల లైటింగ్ మాత్రమే ఉంటుంది ఎదురు హెవీ వెహికల్స్ రావడం వల్ల. ఎల్ఈడి లైటింగ్లకు రోడ్డు సరిగా కనిపించగా యాక్సిడెంట్లు జరుగుచున్నవి కాబట్టి. కొత్తగూడెం ఎమ్మెల్యే. ఈ పరిస్థితి దృష్టిలో ఉంచుకొని. మాతా శిశు ఆస్పటల్ ఎంట్రన్స్. ఎదురుగా ఉన్న డివైడర్ ని. వాహనాలు సరిపోయే విధంగా కట్ చేయించాలని. అదేవిధంగా డివైడర్ మీద. వీధి దీపాలు పెట్టించవలసినదిగా వాహనదారులు వేడుకుంటున్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!