కృష్ణయ్య, లక్మణ్ లను సన్మానించిన రాష్ట్ర సగర సంఘం

రాజ్యసభ సభ్యులుగా ఎన్నికైన బిసి నాయకులు ఆర్. కృష్ణయ్య, డాక్టర్ కె.లక్ష్మణ్ లను తెలంగాణ సగర సంఘం రాష్ట్ర కమిటీ సన్మానించింది. బిసి వర్గాల సమస్యల పరిష్కారానికి రాజ్యసభ

సభ్యులుగా కృషి చేయాలని సగర సంఘం నాయకులు అభిప్రాయపడ్డారు. ఇద్దరు రాజ్యసభ సభ్యులను సన్నానించిన వారిలో సగర సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఉప్పరి శేఖర్ సగర, రాష్ట్ర గౌరవాధ్యక్షులు ముత్యాల హరికిషన్ సగర, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌరక్క సత్యం సగర, జాతీయ నాయకులు చాతిరి వెంకట్రావ్ సగర, మందడి ఉదయ్ సగర, నాయకులు ఎగ్గని నర్సింహ్మ సగర, కార్పొరేటర్ మోడల బాలకృష్ణ సగర, గ్రేటర్ సగర సంఘం అధ్యక్షులు మోడల రవి సగర, గౌరవాధ్యక్షులు అస్కని వెంకటస్వామి సగర, కోశాధికారి దిండి రామస్వామి సగర, రాష్ట్ర మహిళా సంఘం ఉపాద్యక్షురాలు చంద్రకళ సగర, పి. అలవేలు సగర, సంయుక్త కార్యదర్శి సిహెచ్ జ్యోతి సగర, గ్రేటర్ యువజన సంఘం అధ్యక్షులు ఎర్రంశెట్టి సీతారాం సగర, గ్రేటర్ సగర సంఘం నాయకులు మణ్యంకొండ సగర, సురేష్ సగర, లక్ష్మయ్య సగర, శ్రీరాములు సగర, రామకృష్ణ సగర, ముఖేష్ సగర, ఆంజనేయులు సగర, అనిల్ సగర, అమరెందర్ సగర, భాస్కర్ సగర, వేముల తిరుపతయ్య సగర, వెంకట్ సగర, నారాయణ సగర తదితరులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!