చీమలపాడు లో బాగం నారాయణ వర్ధంతి నిర్వహించిన సిపిఐ జిల్లా నాయకులు

కారేపల్లి నేటి ధాత్రి:

ఖమ్మం జిల్లా సింగరేణి మండలం చీమలపాడు గ్రామంలో CPI.నాయకుడు బాగం నారాయణ. వర్ధంతి లో పాల్గొన్న ఖమ్మం జీల్లా సెక్రటరీ పోటు ప్రసాద్.జీల్లా నాయకులు సత్యనారాయణ. పాల్గోని ఘణంగ నివాళులు అర్పించారు.వారు మాట్లాడుతు భారత కమ్యూనిస్టుపార్టీ(సిపిఐ) కి బాగం నారాయణ చేసిన సేవలు కోనియాడుతు జోహార్లు అర్పించారు. అనంతరం జీల్లా నాయకులు పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈకార్యక్రమంలో సిపిఐ పార్టీ మండల కార్యదర్శి బోళ్ళ రామస్వామి.మాజీ మండల కార్యదర్శి వేల్పుల ధనరాజ్.సహయ కార్యదర్శి ఉంగరాల సుధాకర్.కరుణకర్. తదితరులు కార్యక్రంలో పాల్గోన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!