ఏకపక్ష సిద్ధాంతాలు ఎక్కువకాలం మనలేవు

`సర్వజనులకు హితమైనవే ఆమోదయోగ్యం `బాధితులకు అండగా వుండని సిద్ధాంతాలు వ్యర్థం `బాధితులకు కులం, మతం, వుండవు. అణచివేత మాత్రమే వుంటుంది `పిడివాదంతోనే సమాజానికి ప్రమాదం `ప్రజలకు వాస్తవాలు తెలియాలి `సైద్ధాంతిక నిబద్ధతను ప్రజలు గుర్తించాలి హైదరాబాద్‌,నేటిధాత్రి:  ఒక సిద్ధాంతాన్ని నమ్మడం దానికే కట్టుబడి ముందుకు సాగడం వ్యక్తుల నిబద్ధతకు నిదర్శనం. అటువంటి వ్యక్తులు తాము కట్టుబడిన దానికే బద్ధులుగా వుండటం సహజంగా జరుగుతుంది. ఆవిధంగా కట్టుబడలేనివారు వారు నమ్ముకున్న మార్గాల్లో ప్రయాణిస్తుంటారు. ఆవిధంగా మానవ సమాజం విభిన్న…

Read More

‘‘మంత్రి గారు’’ ఈ విధానం మీరైనా మార్చరా!

  ఇదెక్కడి న్యాయం..ఇదెక్కడి దుర్మార్గం. `అటు ఒత్తిళ్లు..ఇటు పెనాల్టీలు! `టెండర్‌ ప్యాడి దళారీ వ్యవస్థను పోషించడం ఎందుకు! `బకాయిలు చెల్లించే సమయంలో టెండర్‌ ప్యాడి మూసుడెట్లా! `దేశంలో ఏ రాష్ట్రంలో లేని టెండర్‌ ప్యాడి విధానం తెలంగాణలోనే ఎందుకు? `మిల్లర్లు ఎదుర్కొంటున్న మద్దెల దరువులు! `చెల్లించే వారి చేతులు కట్టేసి..బలవంతంగా పెనాల్టీలేస్తారా? `టెండర్‌ ప్యాడీ మూలంగా నలిగిపోతూ నష్టపోతున్న మిల్లర్లు. `చెల్లింపుల్లో ఆలస్యమైందని పెనాల్టీలేస్తామనడం ఎట్లా! `విచిత్రమైన టెండర్‌ ప్యాడీ విధానాలు. `మిల్లర్ల మీద టెండర్‌ ప్యాడీ…

Read More

జనాసమూహం ప్రదేశం లో మద్యం దుకాణాలు

జనాసమూహం ప్రదేశం లో మద్యం దుకాణాలు ముసివేయాలి పట్టణంలోని ఎక్కువ రద్దీ ఉన్నచోట ఇబ్బందిగా మారిన మద్యం షాపులు మెయిన్ రోడ్ చౌరస్తాలో ఉన్నటువంటి మద్యం షాపులను తొలగించి రోడ్డుకు వంద మీటర్ల దూరంలో పెట్టించాలి* ప్రజాతంత్ర మహిళా సంఘం ఐ.ద్వా జిల్లా కార్యదర్శి.జవ్వాజి విమల సిరిసిల్ల టౌన్ :(నేటిధాత్రి)   సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని ఈరోజు అమృత్ లాల్ శుక్ల కార్మిక భవనంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఐ ద్వా. జిల్లా కార్యదర్శి జవ్వాజి విమల…

Read More

చేనేత కార్మికులకు రూ 33 కోట్ల రుణమాఫీ .

చేనేత కార్మికులకు రూ 33 కోట్ల రుణమాఫీ మంజూరు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు మినిమమ్ వేజెస్ బోర్డు మెంబర్ బాసని చంద్ర ప్రకాష్ శాయంపేట నేటిధాత్రి:   చేనేత కార్మికుల కష్టాలను గుర్తించి చేనేత కార్మికులకు అందజేసిన రూ33 కోట్ల రుణాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాఫీ చేసిందని తెలంగాణ రాష్ట్ర కనుక మినిమం వేజెస్ బోర్డు మెంబర్ బాసాని చంద్రప్రకాష్ తెలియ జేశారు. ఈసందర్భంగాముఖ్య మంత్రి రేవంత్ రెడ్డికి,ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమా…

Read More

రామకృష్ణాపూర్ కు ఆర్టీసీ బస్సు సౌకర్యం

రామకృష్ణాపూర్ కు ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించండి సిపిఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్, పట్టణ కార్యదర్శి మిట్టపల్లి శ్రీనివాస్ రామకృష్ణాపూర్, నేటిధాత్రి:   మంచిర్యాల నుండి రామకృష్ణాపూర్ పట్టణానికి ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించాలని సిపిఐ పార్టీ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్, పట్టణ కార్యదర్శి మిట్టపల్లి శ్రీనివాస్ ల ఆధ్వర్యంలో మంచిర్యాల డిపో మేనేజర్ శ్రీనివాస్ కు వినతి పత్రం అందజేశారు. రామకృష్ణాపూర్ పట్టణానికి గత కొన్ని సంవత్సరాలుగా ఆర్టీసీ సేవలు లేవని రైల్వే…

Read More

కొత్తగా ఏర్పడిన కోహిర్ మున్సిపాలిటీతో ప్రజల కష్టాలు

కొత్తగా ఏర్పడిన కోహిర్ మున్సిపాలిటీతో ప్రజల కష్టాలు తెర్చే అధికారులే లేరు జహీరాబాద్ నేటి ధాత్రి:   కోహిర్ కొత్తగా మునిసిపాలిటీగా ఏర్పడిన తర్వాత అధిక సమస్యలు ఎదుర్కొంటున్న కోహిర్ ప్రజానీకం సమస్యలు చెప్పుకోవడానికి మున్సిపాలిటీ అధికారులు దిక్కులేరు,, వీధిలైట్లు లేక,,, మురికి నీరు నిండి వివిధ రోగాల బారిని పడుతున్న ప్రజలు,, బర్త్ సర్టిఫికెట్లు,, డెత్ సర్టిఫికెట్లు రాక,, రోడ్లు గుంతల మయమై ప్రజలు ఇబ్బందులు పడుతున్న,, ప్రజల ఇండ్లు రికార్డులో ఒకరి పేరు ఆన్లైన్లో…

Read More

ఈనెల 9న జరిగే సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండి

ఈనెల 9న జరిగే సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండి .సిపిఐ ఎంఎల్ లిబరేషన్ జిల్లా కార్యదర్శి మారపల్లి మల్లేష్ భూపాలపల్లి నేటిధాత్రి   జులై 9న దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని మారపల్లి మల్లేష్ పిలుపునిచ్చారు. బుధవారం రోజున జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను ప్రతిఘటించాలన్నారు. పెట్టుబడ్డిదారుల ప్రయోజనాల కోసం కార్మికులకు ఉన్న హక్కులను కాళ్లరాస్తున్నారన్నారు. పనిగంటలు పెంచడంతోపాటు కార్మిక వర్గాన్ని ఐక్యంగా లేకుండా నాలుగు లేబర్ కోడ్…

Read More

ఘనంగా అయ్యప్పస్వామి అభిషేకాలు

ఘనంగా అయ్యప్పస్వామి అభిషేకాలు ఉత్తర నక్షత్రం సందర్భంగా మహాదివ్య పడిపూజ నర్సంపేట,నేటిధాత్రి:   నర్సంపేట పట్టణంలోని శ్రీ ధర్మ శాస్త అయ్యప్ప స్వామి దేవాలయంలో అయ్యప్పస్వామికి ఘనంగా అష్టాభిషేకాలు నిర్వహించారు.అయ్యప్పస్వామి ఉత్తర నక్షత్ర జాతకంతో జన్మించిన నేపథ్యంలో ప్రతీ నెల వచ్చే ఉత్తర నక్షత్ర గడియలు వస్తున్న తరుణంలో నర్సంపేట శ్రీ ధర్మ శాస్త దేవాలయ చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో గత ఐదు నెలలుగా ప్రత్యేక పడిపూజలు నిర్వహిస్తున్నారు.కాగా బుదవారం దేవాలయ ట్రస్టు చైర్మన్ సింగిరికొండ మాధవశంకర్…

Read More

జూనియర్ కళాశాలలో మెరుగైన బోధన .

జూనియర్ కళాశాలలో మెరుగైన బోధన అందించాలి జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ లక్ష్యం మేరకు జూనియర్ కళాశాలలో అడ్మిషన్స్ సాధించాలి జూనియర్ కళాశాలలో మరమ్మత్తు పనులు వేగంగా పూర్తి చేయాలి జూనియర్ కళాశాలలో మెరుగైన ఫలితాల సాధనకు కృషి ఇంటర్ విద్య పై ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ లతో సమీక్ష నిర్వహించిన జిల్లా కలెక్టర్ సిరిసిల్ల టౌన్:( నేటిధాత్రి )   జూనియర్ కళాశాలలో మెరుగైన బోధన అందించాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్…

Read More

నోరు ఉంది కదా అని ఏది పడితే అది మాట్లాడితే .

నోరు ఉంది కదా అని ఏది పడితే అది మాట్లాడితే సాయంచేయేది లేదు బిఆర్ఎస్ విమర్శలకు ధీటుగా సమాధానం విసిరిన కాంగ్రెస్ నాయకులు వర్ధన్నపేట (నేటిధాత్రి):   బిఆర్ఎస్ నాయకులారా, మీరు నోరు ఉంది కదా అని ఏది పడితే అది మాట్లాడితే చూస్తూ ఊరుకోవడానికి ఇది దొరల గడీ కాదు, ప్రజాస్వామ్యం. మీ ఎర్రబెల్లి దయాకర్ రావు గారిని మేము విమర్శించడం సిగ్గుచేటంట? మరి మీరు ప్రజా సమస్యలపై మాట్లాడకుండా, పచ్చి అబద్ధాలతో బురద జల్లుడు…

Read More

9న దేశవ్యాప్తంగా కార్మికుల సమ్మెను విజయవంతం .

9న దేశవ్యాప్తంగా కార్మికుల సమ్మెను విజయవంతం చేయాలి సిఐటియు జిల్లా అధ్యక్షులు బందు సాయి భూపాలపల్లి నేటిధాత్రి   జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఆటో ప్రచార జాత కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఐటీయూ పార్టీ జిల్లా అధ్యక్షులు బందు సాయిలు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈనెల 9న దేశవ్యాప్త సమ్మెలో కార్మికులంతా ఐక్యంగా పాల్గొనాలి,కార్మికులను బానిసత్వంలోకి నెట్టే 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలి.కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనం రూ.26,000/-లుగాని నిర్ణయించాలి. కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలను…

Read More

పాఖాల నీటిని విడుదల చేసిన ఎమ్మెల్యే .

పాఖాల నీటిని విడుదల చేసిన ఎమ్మెల్యే మాధవ రెడ్డి *జులైలోనే నీటిని విడుదల చేయడం సంతోషకరం” ప్రొఫెసర్.జయశంకర్ వ్యవసాయ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్.డాక్టర్ జానయ్య నర్సంపేట,నేటిధాత్రి:   రబీ సీజన్ ఆలస్యం కాకుండా జులైలోనే నీటిని విడుదల చేయడం సంతోషకమని ప్రొఫెసర్.జయశంకర్ వ్యవసాయ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్.డాక్టర్ జానయ్య అభిప్రాయం వ్యక్తం చేశారు.ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ప్రొఫెసర్.జయశంకర్ వ్యవసాయ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్.డాక్టర్ జానయ్యతో కలిసి .నర్సంపేట నియోజకవర్గం ఖానాపూర్ మండలంలోని పాఖాల తూముల గేట్లను ఎత్తి…

Read More

కేజిబివి విద్యాలయాల్లో అభివృద్ధి .

కేజిబివి విద్యాలయాల్లో అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి. ఎంజీఎంలో మౌలిక సదుపాయాల మరమ్మత్తుల పనులను ప్రారంభించాలి జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద వరంగల్ జిల్లా ప్రతినిధి,నేటిధాత్రి:   వరంగల్ జిల్లాలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను వేగవంతంగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో సంబంధిత అధికారులు, ఇంజనీరింగ్ అధికారులతో కలెక్టర్ సమావేశమై పనుల పురోగతిని సమీక్షించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా…

Read More

జిల్లా పరిషత్ ఉన్నంత పాఠశాలలో ఓపెన్ స్కూల్

జిల్లా పరిషత్ ఉన్నంత పాఠశాలలో ఓపెన్ స్కూల్ అడ్మిషన్లు ప్రారంభం ఎంఈఓ గడ్డం మంజుల   కరకగూడెం,, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా..నేటిధాత్రి…   భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలంలోని కరకగూడెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఈ 2025-26 విద్యా సంవత్సరం నుండి నూతనంగా తెలంగాణ సార్వత్రిక విద్యా విధానం (ఓపెన్ స్కూల్) ద్వారా పదవ తరగతి, ఇంటర్మీడియట్ చదువుటకు కరకగూడెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కేంద్రం నుండి ఓపెన్ స్కూల్ ప్రారంభం అడ్మిషన్లు…

Read More

ఎన్ఎస్పిసి పోస్టర్ ఆవిష్కరించిన కలెక్టర్

ఎన్ఎస్పిసి పోస్టర్ ఆవిష్కరించిన కలెక్టర్ వరంగల్ జిల్లా ప్రతినిధి,నేటిధాత్రి:   జిల్లాలో నేషనల్ స్టూడెంట్స్ పర్యావరణ పోటీ (ఎన్.ఎస్.పి.సి) 2025 పోస్టర్ ను జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద తన కలెక్టర్ కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వాతావరణ మార్పుల ప్రభావాల నుంచి రక్షణ కోసం విద్యార్థుల్లో పర్యావరణ నైపుణ్యాలు, ఆరోగ్యకరమైన జీవనశైలి అలవర్చుకోవడం అత్యంత అవసరమని, మొక్కలు నాటడం, నీటి సంరక్షణ,వ్యర్థాల వేరుచేయడం వంటి పద్ధతులు ప్రతి విద్యార్థికి అలవాటవ్వాలిని పేర్కొన్నారు.ఈ…

Read More

నీటి వనరుల సంరక్షణకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలి

నీటి వనరుల సంరక్షణకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలి జిల్లా కలెక్టర్… తంగళ్ళపల్లి నేటి ధాత్రి….   తంగళ్ళపల్లి మండలం దే సాయిపల్లి కొత్తచెరువు ను. రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సంరక్షణకు సంబంధించి పకడ్బందీ చర్యలు తీసుకోవాలని తంగళ్ళపల్లి మండలం దేశ పల్లి కొత్త చెరువు కట్ట పరిసరాలను బుధవారం ఉదయం కలెక్టర్ పరిశీలించారు స్థానిక నక్క భాగం నుంచి కొత్త చెరువులోకి వచ్చే ఫీడర్ ఛానల్ లోడి….

Read More

రోడ్డు ఇలా.. వెళ్లేదెలా?

రోడ్డు ఇలా.. వెళ్లేదెలా? జహీరాబాద్ నేటి ధాత్రి:   జహీరాబాద్ మండలం శేఖపూర్ గ్రామంలో తేలికపాటి వర్షానికే రోడ్డు పూర్తిగా నీటమునిగిపోతుంది. గుంతలు కనిపించకపోవడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చీకట్లో ప్రమాదాలు జరగొచ్చని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జహీరాబాద్ నుండి మల్చల్మ వరకు రోడ్డును ఇప్పటికీ మరమ్మతులు చేయకపోవడంపై వారు అధికారులు వెంటనే స్పందించి కొత్త రోడ్ వేయాలని కోరుతున్నారు.

Read More

డిఫాల్టర్ రైస్ మిల్స్ పై కఠిన చర్యలు తప్పవు

డిఫాల్టర్ రైస్ మిల్స్ పై కఠిన చర్యలు తప్పవు వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద డిఫాల్టర్ రైస్ మిల్స్, రేషన్ కార్డులు పంపిణీ ,భూభారతి దరఖాస్తు పరిష్కారం,వన మహోత్సవం ఏర్పాట్ల పై సమీక్షా.. వరంగల్ జిల్లా ప్రతినిధి,నేటిధాత్రి:   వరంగల్ జిల్లా పరిధిలోని ప్రతి మండలంలో ఉన్న డిఫాల్టర్ రైస్ మిల్లర్‌ల జాబితాను సిద్ధం చేయాలని,     సంబంధిత మిల్లర్లపై రీవెన్యూ రికవరీ యాక్ట్ ప్రకారంగా చర్యలు వేగవంతం చేయాలని సంబంధిత అధికారులను…

Read More

శ్రీశైలంలో నేటి నుంచి ఉచిత స్పర్శ దర్శనం

శ్రీశైలంలో నేటి నుంచి ఉచిత స్పర్శ దర్శనం పునః ప్రారంభం జహీరాబాద్ నేటి ధాత్రి:   శ్రీశైలం మహా క్షేత్రంలో ఈరోజు నుండి గతంలో నిలిపివేసిన ఉచిత స్పర్శ దర్శనాన్ని పునః ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా ఈ ఉచిత దర్శనానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. ఉచిత దర్శనం గురించి భక్తులకు తెలిసే విధంగా ప్రత్యేక చర్యలు చేపట్టారు ఈవో ఎం శ్రీనివాసరావు. మై కానౌన్స్మెంట్ ద్వారా అలాగే ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి భక్తులు…

Read More
error: Content is protected !!