నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే కుటుంబం
నర్సంపేట,నేటిధాత్రి:
నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి రథసారధి (డ్రైవర్) రంగు హరికృష్ణ-రమల వివాహం స్టేషన్ ఘనపూర్ వద్ద జరుగగా ఆ వివాహ వేడుకకు ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డితో పాటు భార్య శాలిని,కుమారుడు అవియుక్త్ రెడ్డి,కూతురు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.