జ్వాలా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలోఉచితంగా దుప్పట్ల పంపిణీ..

జ్వాలా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలోఉచితంగా దుప్పట్ల పంపిణీ

మంగపేట, నేటిధాత్రి

 

జ్వాలా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మునిగాల వెంకటేశ్వర్లు శ్రీలత దంపతుల సహకారం తో ములుగు జిల్లా మంగపేట మండలం బోర్ నర్సాపూర్ గ్రామంలోని పలువురు వృద్ధులు, ఏ ఆధారం లేని అభాగ్యులకు ఉచితంగా దుప్పట్లను పంపిణీ చేశారు చలి తీవ్రత ఎక్కువగా ఉన్నందున ఆరోగ్యాన్ని కాపాడటమే తమ లక్ష్యం గా భావించి తమకు తోచినటువంటి సహాయం అందిస్తున్నామని ట్రAరా అనేక కార్యక్రమాలు మరియు సహాయసహకారాలు చేపడతామని అన్నారు ఈ కార్యక్రమంలో జ్వాలా చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ కోడెల నరేష్ , ప్రధానకార్యదర్శి మునిగాల రాకేష్ , ప్రచార కార్యదర్శి గగ్గురి మహేష్ , సభ్యులు గుంటక చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version