వినోద్ స్వామి పడి పూజ: భక్తిశ్రద్ధలతో వేడుకలు
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ గ్రామంలోని వెంకటరమణ కాలనీలో వినోద్ స్వామి పడి పూజ అంగరంగ వైభవంగా జరిగింది. భక్తులు, శివ స్వాములు భజనలతో, ఉత్సాహంగా పాల్గొని, సంతోషంగా పూజ నిర్వహించారు. గురు స్వాములు జి. నగేష్, బి. ప్రశాంత్, బి. సాయి కుమార్, ఎం. గణేష్ (పంతులు), శరత్, బంగారప్ప, మరియు శానిదానం అందరికీ వినోదం కుమార్ తన నమస్కారాలు తెలియజేశారు. ఈ వేడుకలో అందరూ ఆనందోత్సాహాలతో పాల్గొన్నారు.
