మల్కచెరువులో.. గుర్తు తెలియని మృతదేహం లభ్యం…

మల్కచెరువులో.. గుర్తు తెలియని మృతదేహం లభ్యం.

నిజాంపేట: నేటి ధాత్రి

 

నిజాంపేట మండల కేంద్రంలో గల మల్కచెరువులు శుక్రవారం సాయంత్రం గుర్తు తెలియని మగ వ్యక్తి మృతదేహం లభ్యమైందని స్థానిక ఎస్సై రాజేష్ తెలిపారు. మృతుడు చామన చాయ రంగులో ఉండి, నీలిరంగు ప్యాంట్, నలుపు రంగు డ్రాయర్, ఎడమ చేతి పై సూర్యుడు బొమ్మని పోలిన పచ్చబొట్టు కలిగి ఉన్నాడన్నారు. ఎవరైనా ఈ వ్యక్తిని గుర్తించినట్లయితే నిజాంపేట 8712657979, రామాయంపేట 8712657933 లను సంప్రదించాలన్నారు.

హనుమకొండలో గుర్తు తెలియని మృతదేహం.

హనుమకొండలో గుర్తు తెలియని మృతదేహం

హనుమకొండ, నేటిధాత్రి:

 

 

హన్మకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమయింది తేది 21.04.2025 రోజున, సమయం 14:46 గంటల సమయంలో కాంగ్రెస్ భవన్ కుమార్ పల్లి వద్ద కనిపించినది, ఈ మృతదేహాన్ని హన్మకొండ పోలీస్ ఆధ్వర్యంలో వరంగల్ ఎంజీఎం మార్చురీకి తరలించడం జరిగింది.చనిపోయిన వ్యక్తికి సంబంధించిన రక్త బందువులు ఎవరైనా ఉంటే ఈ క్రింది ఫోన్ నెంబర్లకు సంప్రదించలని హనుమకొండ ఇన్స్పెక్టర్ తెలియజేశారు. నెంబర్ 87126 85113, 9550961427.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version