వందేమాతర గీతాలాపన…

వందేమాతర గీతాలాపన

నిజాంపేట, నేటి ధాత్రి

 

మెదక్ జిల్లా నిజాంపేట మండలం పరిధిలోని నగరం గ్రామంలో వందేమాతరం గేయం బంకించంద్ర ఛటర్జీ వందేమాతరం జాతీయ గేయం రచించి 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో నగరం గ్రామంలో గల ఎంపీపీఎస్ ప్రాథమిక పాఠశాలలో సామూహిక వందేమాతర గేయం ఆలపించడం జరిగింది.ఇట్టి కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి మొహమ్మద్ ఆరీఫ్ హుస్సేన్, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు ఉమారాణి, ఉపాధ్యాయులు వెంకటేష్, కల్పన, పాఠశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

సిబ్బంది కొరతతో చేవెళ్ల మున్సిపల్‌లో ఇబ్బందులు…

ఊరేళ్ళ వార్డు మున్సిపల్ పరిధిలో జరుగుతున్న నిర్మాణానికి గతంలో పంచాయతీ అనుమతులు తీసుకున్నారని నిర్మాణదారుడు తెలిపాడు.

 

టి పి ఓ ఇంచార్జ్ ఉన్నారు వారిని ఒకసారి అడగండి. చేవెళ్ల మున్సిపల్ లో స్టాప్ కొరత వల్ల అక్రమ నిర్మాణాల పర్యవేక్షణ ఇబ్బందిగా మారింది. 2ఏళ్ల క్రితం తీసుకున్న పంచాయతీ అనుమతులు గడువు ముగిసాకా మున్సిపల్ అనుమతులు అప్డేట్ చెయ్యాలి కదా! అని విలేకర్ అడిగిన ప్రశ్నకు పంచాయతీ పాత అనుమతులు చేయాలంటే ఒక టౌన్ ప్లానింగ్ ఆఫీసర్, ఇద్దరు టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్లు, ఇద్దరు బిల్డింగ్ ఇన్స్పెక్టర్లు, సెక్షన్ వర్క్ ఉండాలి. సిబ్బంది కొరత ఇబ్బందిగా మారింది. కచ్చితంగా నోటీసులు ఇస్తాం . వీలైతే బిల్డింగ్ పోల్చిపో వీలైతే బిల్డింగ్ కూల్చివేయడానికి జిల్లా టాస్క్ ఫోర్స్ కు రిపోర్ట్ పంపిస్తాం.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version