యాదవ మండల సంఘ అధ్యక్షునికి ఘనంగా సన్మానం.

యాదవ మండల సంఘ అధ్యక్షునికి ఘనంగా సన్మానం…. తంగళ్ళపల్లి నేటి ధాత్రి… తంగళ్ళపల్లి మండలంలో యాదవ సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఎన్నికల్లో మండల సంఘం అధ్యక్షుడిగా ఎన్నికైన బండి దేవేందర్ యాదవును.

తంగళ్ళపల్లి మండలం రాళ్లపేట గ్రామానికి చెందిన యాదవ సంఘం సభ్యులు మండల సభ్యులు మండల యాదవ సంఘం అధ్యక్షుడిగా ఎన్నికైన బండి దేవేందర్ యాదవ్ను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మండలంలో ప్రతి గ్రామంలో యాదవులు నాపై నమ్మకం ఉంచి అధ్యక్షునిగా ఎన్నుకున్న సందర్భంగా వారి ఆశయాలకు అనుగుణంగా ఉండి మండలంలో సంఘం సభ్యులఅందరిని ఏకతాటిపై నడిపించి యాదవ సంఘం తరఫున వచ్చే ఆ టువంటి నిధులైన సహాయ సహకారాలైన ఎటువంటి సమస్య వచ్చిన వారి వెన్నటువంటి వారికి ఎల్లవేళలా అందుబాటులో ఉంటారని ఈ సందర్భంగా తెలియజేస్తూ మండల అధ్యక్షునిగా ఎన్నికైన నాకు ఘనంగా సన్మానించిన యాదవ సంఘం సభ్యులందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు. ఇట్టి కార్యక్రమంలో రాళ్లపేట గ్రామ అధ్యక్షులు రమేష్. ప్రధాన కార్యదర్శి సంజీవ్. సాయి. కనకయ్య. దుర్గయ్య. మహేష్. ఎల్లయ్య. దేవేందర్. రాజమల్లు. సురేష్ యాదవ సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version