రోడ్డు భద్రతపై విద్యార్థులకు అవగాహన కల్పించిన అధికారులు…

రోడ్డు భద్రతపై విద్యార్థులకు అవగాహన కల్పించిన అధికారులు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

కొహిర్ మండలం దిగ్వాల్ లోని జిల్లా పరిషత్ తెలంగాణ సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాల- న్యాలకల్ (TGSWRS) లో రోడ్డు భద్రతా మాసంలో భాగంగా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కోహిర్ ఎస్ఐ నరేష్, డెక్కన్ టోల్ ప్లాజా సేఫ్టీ మేనేజర్ నాగరాజు విద్యార్థులకు రోడ్డు ప్రమాదాల కారణాలు, భద్రతా చర్యలు, ట్రాఫిక్ నియమాల ప్రాముఖ్యతను వివరించారు. పాఠశాల ఉపాధ్యాయులు, డెక్కన్ టోల్ ప్లాజా సిబ్బంది పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version