సెప్టెంబర్ 13న నేషనల్ లోక్ అదాలత్: పెండింగ్ కేసులు పరిష్కారం…

సెప్టెంబర్ 13న నేషనల్ లోక్ అదాలత్: పెండింగ్ కేసులు పరిష్కారం

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ, హైదరాబాద్ జాతీయ న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో, కోర్టులలో పెండింగ్ కేసులను పరిష్కరించడానికి, సత్వర న్యాయం అందించడానికి సెప్టెంబర్ 13, 2025న నేషనల్ లోక్ అదాలత్ నిర్వహించబడుతుంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ సమాచారాన్ని సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గం నుండి పోచారం ప్రవీణ్ కుమార్ అందించారు. ఈ లోక్ అదాలత్ ద్వారా అనేక కేసులకు సత్వర పరిష్కారం లభించే అవకాశం ఉంది. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version