69 వ ఎస్ జి ఎఫ్ స్కూల్ గేమ్స్ లో రాష్ట్రస్థాయిలో పాల్గొన్న సాయి చంద్ర.
చిట్యాల, నేటిదాత్రి :
69వ స్కూల్ గేమ్స్ లో జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం శ్రీ వివేకానంద పబ్లిక్ స్కూల్ విద్యార్థి 69వ ఎస్ జి ఎఫ్ స్కూల్ గేమ్స్ లో రాష్ట్రస్థాయిలో లో జయశంకర్ జిల్లా నుండి ఉమ్మడి జిల్లా వరంగల్ అండర్ 17 కబడ్డీ జట్టు కి కెప్టెన్ వహిస్తూ అత్యున్నతమైన ఆటను ప్రదర్శిస్తూ జట్టుకి గెలుపు కోసం కృషి చేస్తూ ఆడినటువంటి క్రీడాకారుడు పాలిత సాయి చంద్ర కి స్టేట్ పార్టిసిపేషన్ మరియు మెరిట్ సర్టిఫికెట్స్అందజేసినటువంటిఎస్ జి ఎఫ్ జిల్లా సెక్రెటరీ ఎల్ జైపాల్, ఈ కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ వివేకానంద పబ్లిక్ స్కూల్ పిఈటి సంఘ రఘుపతి యాదవ్. తదితరులు.
