చిల్లేపల్లి గ్రామ సర్పంచ్ కూతురు వివాహ వేడుకల్లో పాల్గొన్న నాయకులు…

చిల్లేపల్లి గ్రామ సర్పంచ్ కూతురు వివాహ వేడుకల్లో పాల్గొన్న నాయకులు

◆-: తెలంగాణ రాష్ట్రసెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ యన్.గిరిధర్ రెడ్డి

◆-: రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డా౹౹సిద్దం.ఉజ్వల్ రెడ్డి

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జహీరాబాద్ ఝరాసంఘం మండలం చీలపల్లీ గ్రామ సర్పంచ్ మల్లారెడ్డి గారీ కూతురు నవీత-సాయిరాం రెడ్డి గార్ల వివాహం న్యాల్కల్ ముంగి క్రాస్ రోడ్డు శ్రీఆదిలక్ష్మీ కళ్యాణ మండపం లో ఘనంగా జరిగింది.ఈ వివాహ వేడుకకు రాష్ట్ర సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ యన్.గిరిధర్ రెడ్డి,రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు సిద్దం.ఉజ్వల్ రెడ్డి గార్లు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు.ఈకార్యక్రమంలో ఝరాసంఘం మండల కాంగ్రెస్ అధ్యక్షుడు హన్మంతరావు పాటిల్,మాజీ జెడ్పీటీసీ భాస్కర్ రెడ్డి,యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ అధ్యక్షుడు నాగిరెడ్డి,డిసిసి ఉపాధ్యక్షుడు ముల్తాని,సీనియర్ నాయకులు శ్రీకాంత్ రెడ్డి,కౌన్సిలర్ అరుణ్ కుమార్,ఉదయ్ శంకర్ పాటిల్,అశ్విన్ పాటిల్,హఫీజ్,జగదీశ్వర్ రెడ్డి,నర్సింహా యాదవ్ మరియు తదితరులు పాల్గొన్నారు.

జహీరాబాద్ నారాయణఖేడ్ మున్సిపాలిటీల బీఫాంలు అందజేత..

జహీరాబాద్ నారాయణఖేడ్ మున్సిపాలిటీల బీఫాంలు అందజేత

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

జహీరాబాద్, నారాయణఖేడ్ మున్సిపాలిటీలకు సంబంధించిన బీఫాంలను పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ సోమవారం అందజేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి అజారుద్దీన్, ఎంపీ సురేష్ షెట్కార్, టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మల రెడ్డి, నారాయణఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ సంజీవరెడ్డి, మాజీమంత్రి చంద్రశేఖర్, సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ గిరిధర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సంఘటన రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version