వడదెబ్బతో వృత్తి చెందిన కుటుంబానికి టీచర్స్ రూ/5500 అందజేత
గణపురం నేటి ధాత్రి
గణపురం మండల కేంద్రంలోమోడల్ స్కూల్ ప్రిన్సిపల్ అండ్ టీచర్స్ అందరి తరుపున ఇటీవల వడదెబ్బతో మృతిచెందిన .పెండ్యాల తిరుపతి కుటుంబానికి రూ: 5500 ఆర్ధిక సహాయం అందించడం జరిగింది.ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ ఇ .తిరుపతి ఇతర ఉపాధ్యాయులు శంకర్, బీజేవైమ్ కళాశాలల కన్వీనర్ మండ మహేశ్ సామర్ల నాగరాజు మోరే ప్రేమ్ సాగర్ మృతుని కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొనడం జరిగింది.
